Home Search
రాజ్భవన్ - search results
If you're not happy with the results, please do another search
రాజ్భవన్కు మార్ఫింగ్ మరక
మహిళా ఉద్యోగి ఫొటోలు
మార్ఫింగ్ చేసిన ఉద్యోగి
మహిళ ఫిర్యాదుతో అరెస్టు...
బెయిల్పై వచ్చి హార్డ్ డిస్క్
అపహరణ సస్పెండ్
అయినా రాజ్భవన్లోకి
ప్రవేశించిన నిందితుడు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: రాజ్భవన్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయ...
రాజ్భవన్ లో హార్డ్డిస్క్ చోరీ… కంప్యూటర్ ఆపరేటర్ అరెస్ట్
హైదరాబాద్: రాజ్భవన్ హార్డ్డిస్క్ చోరీ కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో రాజ్భవన్ ఉద్యోగి శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. ఓ మహిళను వేధించిన కేసులో గతంలోనూ అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు....
రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం… హాజరైన సిఎం రేవంత్రెడ్డి
‘గవర్నర్ ప్రతిభా పురస్కారాలు- 2024’
అవార్డుల ప్రదానం
మనతెలంగాణ/హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో నిర్వహించిన ‘ఎట్ హోం’ ఆదివారం సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందుకు...
రాజ్భవన్లో మెగా మెడికల్ స్క్రీనింగ్ క్యాంప్ను ప్రారంభించిన గవర్నర్
కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, నేషనల్ సర్వీస్ స్కీమ్ సహకారంతో రాజ్ భవన్ సిబ్బంది కుటుంబాల ప్రయోజనం కోసం జరిగిన మెగా మెడికల్ స్క్రీనింగ్ క్యాంప్ను రాజ్ భవన్ కమ్యూనిటీ...
కర్నాటక రాజ్భవన్కు బూటకపు బాంబు బెదిరింపు
బెంగళూరు: కర్నాటక రాజ్భవన్కు సోమవారం రాత్రి ఒక బూటకపు బాంబు బెదిరింపు వచ్చింది. రాజ్భవన్లో బాంబు పెట్టినట్లు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెంగళూరు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే...
రాజ్భవన్పై పెట్రోల్ బాంబు దాడి..
చెన్నై : తమిళనాడు రాజ్భవన్ మెయిన్గేట్పై ఓ వ్యక్తి పెట్రోల్ బాంబులు విసిరిన సంఘటనపై రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి స్పందించారు. ఈ దాడి సంఘటనను పోలీస్లు సీరియస్గా తీసుకోవడం లేదని తమిళనాడు...
రాజ్భవన్లో ధర్నా చేసుకోండి..
కోల్కతా : ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏ విషయంపై అయినా ఏకంగా రాజ్భవన్లోపలే ధర్నాకు దిగవచ్చునని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నారని,...
రాజ్భవన్లో రాఖీ పౌర్ణమి వేడుకలు..
హైదరాబాద్: రాజ్భవన్లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్...
రాజ్భవన్లో ‘ఎట్ హోం’.. పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
మనతెలంగాణ, సిటిబ్యూరోః స్వాంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో మంగళవారం నిర్వహించనున్న ఎట్ హోం కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఆదేశాలు జారీ చేశారు. రాజ్భవన్...
రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం
హైదరాబాద్ : రాష్ట్ర మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ను కలిసింది. రాష్ట్రంలో గత పదిరోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వారిని...
రాజ్భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్
హైదరాబాద్: తెలంగాణలో భారత గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజ్భవన్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసౌ సౌందరాజన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సైనికుల గౌరవ వందనం...
రాజ్భవన్లోనే రిపబ్లిక్ వేడుకలు
హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లోనే కవాతుతో కూడిన వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం ఏడు గంటలకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాజ్భవన్లోనే పరేడ్...
రాజకీయ రాజ్భవన్లు!
రాజ్భవన్లు రాజకీయ భవన్లుగా మారడం దేశానికి, ప్రజాస్వామిక రాజ్యాంగానికి పట్టిన అరిష్టం. కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన రోజుల్లో గవర్నర్లను దుర్వినియోగం చేసి రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చివేసిన సందర్భాలున్నాయి. ఎస్ఆర్ బొమ్మైయ్ కర్నాటక...
రాజ్భవన్లో ఉంటూ రాజకీయాలా?
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ప్రభుత్వ...
తమిళ రాజ్భవన్కు కత్తెర!
‘విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల (విసి) నియామకంలో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి నిర్ణయం తీసుకునే సత్సంప్రదాయం ఇటీవల కొంత కాలంగా కనుమరుగైంది. గత నాలుగు సంవత్సరాలుగా గవర్నర్లు విసిల నియామకంపై తమకే తిరుగులేని...
రాజ్భవన్ను నియంత్రించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు
కేరళ గవర్నర్ మండిపాటు
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్కు మధ్య గత కొంతకాలంగా రగులుతున్న వివాదం శనివారం కొత్త మలుపు తిరిగింది. రాజ్భవన్ను నియంత్రించే అధికారం ఎవరికీ లేదని, రాజ్యాంగం ప్రకారం...
భద్రాద్రి గిరిజనంపై ప్రధాని ప్రశంసలు
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా గిరిజన మహిళలు శ్రమ గురించి ప్రస్తావించడంతో వారి ఘనత జాతీయ స్థా యిలో...
కొలువుదీరిన కొత్త మంత్రులు
హాజరైన సిఎం రేవంత్రెడ్డి, స్పీకర్ ప్రసాద్
కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా, మంత్రులు,
పలువురు ఎంఎల్ఎలు విస్తరణలో మాల,
మాదిగ, బిసి వర్గాలకు చోటు నూతన
మంత్రులు ముగ్గురూ అసెంబ్లీలో
తొలిసారి...
బుజ్జగింపుల పర్వం
రగిలిపోతున్న రాజగోపాల్రెడ్డి
మంత్రి పదవులు దక్కని ఆశావహుల అలక సుదరన్రెడ్డి, మల్రెడ్డి
వద్దకు కాంగ్రెస్ అగ్రనేతలు పార్టీ పెద్దలను కలిసేందుకు కోమటిరెడ్డి
రాజగోపాల్రెడ్డి, ప్రేమ్సాగర్రావు నిరాకరణ, ఫోన్లు స్విచ్చాఫ్
మంత్రి పదవి దక్కకపోవడంతో
అజ్ఞాతంలోకి మునుగోడు
ఎంఎల్ఎ తదుపరి
అడుగులపై ఉత్కంఠ
మన...
మరోసారి భగ్గుమన్న మణిపూర్
మణిపూర్ ఆదివారం మరో సారి భగ్గుమంది. తెగల మధ్య ఇన్నాళ్ల సంకుల సమరం మరింత అరాచకానికి దారితీసింది. మైతీ తెగ నాయకుడు అరంబాయ్ టెన్గోల్ (ఎటి) వర్గం నాయకుడు కన్నన్సింగ్ అరెస్టు తరువాత...