Home Search
రాజ్భవన్ - search results
If you're not happy with the results, please do another search
మోడీ x మమత
పశ్చిమ బెంగాల్లో ఇంకా ఎన్నికల ముందునాటి వేడి వాడి రాజకీయమే నడుస్తున్నది. వేసవి ముగుస్తున్నా అక్కడి ఘర్షణ వాతావరణం మాత్రం చల్లబడడం లేదు. ఇటీవల వరుసగా సంభవించిన మూడు పరిణామాలు ఈ విషయాన్ని...
గవర్నర్ను కలుసుకున్న స్టాలిన్
7న తమిళనాడు సిఎంగా ప్రమాణం
చెన్నై: డిఎంకె శాసనసభాపక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ బుధవారం రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ను రాజ్భవన్లో కలుసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు...
బెంగాల్ సిఎంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జగ్దీప్ ధన్కడ్ ఆమెతో రాజ్భవన్లో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం...
సరికొత్త ఢిల్లీ పాదుషా!
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అనే ప్రాచీన నానుడి రాచరిక పాలనకు సంబంధించినది. ఆధునిక ప్రజాస్వామిక ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వాలు అనిపించుకోడానికి కనీస అర్హతను కూడా కోల్పోతున్నాయి....
ప్రజాస్వామ్యానికి పీడ!
భారత ప్రజాస్వామ్య మూలాలను దొలిచివేస్తున్న పార్టీ ఫిరాయింపుల రోగానికి ఇప్పటికీ సరైన మందు కనుక్కోలేకపోడాన్ని ఏమనాలి? రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం లేదా రాజ్యాంగం పదో షెడ్యూలు ప్రజలెన్నుకున్న...
న్యాయవాదుల హత్య కేసును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు-వెంకట నాగమణి హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. జంట హత్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది....
కర్నాటక కేబినెట్ విస్త’రణం’.. యడ్యూపై రగులుకున్న అసమ్మతి
కర్నాటక కేబినెట్ విస్తరణం
యడ్యూపై రగులుకున్న అసమ్మతి
ఎమ్మెల్సీలకు అందలంపై నిరసన
పిఎం మోడీ జోక్యానికి ఎమ్మెల్యేల వినతి
బెంగళూరు: కర్నాటకలో కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పట్ల అసంతృప్తి, అసమ్మతికి దారితీసింది. రాష్ట్ర మంత్రివర్గంలోకి యడ్యూరప్ప...
గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపిన సిఎస్, డిజిపి
హైదరాబాద్: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్తో పాటు డిజిపి మహేందర్రెడ్డి తదితర ప్రముఖులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను శుక్రవారం రాజ్భవన్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు...
ఫోన్ ఇన్ కార్యక్రమంలో గవర్నర్కు సర్ప్రైజ్ ఇచ్చిన స్పీకర్
నేరుగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్
గంట వ్యవధిలో 60 కాల్స్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాధారణ ప్రజలు, పిల్లలు
సమస్యలను తమిళిసై దృష్టికి తీసుకెళ్లిన ప్రైవేటు టీచర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు...
వనస్థలిపురం పరిధిలో రోడ్డు ప్రమాదంః ఒకరు మృతి
హైదరాబాద్ః నగరంలోని వనస్థలిపురం పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కయంజాల్ లోని రొక్కం సత్తి రెడ్డి గార్డెన్స్ వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో వ్యక్తి ఓ మృతి చెందగా.. మరోకరికి తీవ్రగాయాలయ్యాయి.ఈ...
రాష్ట్ర గవర్నర్ను కలిసిన హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్: హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను శుక్రవారం రాజ్భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమిళిసైకు పుష్ఫగుచ్చం ఇచ్చి దత్తాత్రేయ అభినందించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి...
దేశ ఐక్యతకు పటేల్ చేసిన కృషి మరువలేనిది: గవర్నర్
హైదరాబాద్: సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రాజ్భవన్లో జాతీయ ఐక్యతా దినోత్సవం(ఏక్తా దివస్)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్భవన్ సిబ్బందితో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సర్దార్...
పోయి రావమ్మా గౌరమ్మ
ఈ ఏటి బతుకమ్మ మునుపటి మాదిరిగాలేదు. కరోనా కట్టుబాట్ల మధ్య భిన్నంగా జరిగింది. అయితే సోషల్ మీడియా కరోనా కట్టుబాట్లను, సామాజిక దూరాలను చెరిపివేసి అందరికళ్లముందు బతుకమ్మ పండుగను నిలిపింది. నా అక్కచెల్లెలు,...
తెలంగాణ గౌరవ ప్రతీక బతుకమ్మ: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయ, సాంస్కృతిక వైభవానికి బతుకమ్మ ప్రతీకని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. శుక్రవారం రాజ్భవన్లో మహిళలకు గవర్నర్ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలు...
పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం
భువనేశ్వర్ : ఒడిశా లోని భువనేశ్వర్లో రాజ్భవన్కు సమీపాన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు చెందిన పెట్రోల్ బంకులో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడగా, ఇద్దరి పరిస్థితి...
‘న్యాయం చేయండి’: మహారాష్ట్ర గవర్నర్కు నటి పాయల్ వినతి..
ముంబయి: బాలీవుడ్ నటి పాయల్ఘోష్ తనకు న్యాయం చేయాలని కోరుతూ మహారాష్ట్ర గవర్నర్ బిఎస్ కోశ్యారికి ఫిర్యాదు చేశారు. మంగళవారం కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలేతో కలిసి ముంబయిలోని రాజ్భవన్కు వెళ్లిన పాయల్ గవర్నర్కు...
గవర్నర్ తమిళిసైతో సిఎం కెసిఆర్ భేటీ
గవర్నర్ తమిళిసైతో సిఎం కెసిఆర్ భేటీ
పలు అంశాలపై చర్చ, గవర్నర్ బాబాయి మృతిపై ఆరా
తమిళిసై తండ్రి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
పరామర్శించడానికి వచ్చిన సిఎంకు ట్విట్టర్ వేదికగా గవర్నర్ ధన్యవాదాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్...
సంపాదకీయం: రాజస్థాన్లో రాజ్యాంగం దుస్థితి
రాష్ట్ర గవర్నర్కు ఆ రాష్ట్ర ప్రజలెన్నుకున్న ప్రభుత్వ మంత్రివర్గ సిఫార్సు ముఖ్యమా లేక తనను నియమించిన కేంద్ర పాలక పెద్దల ప్రయోజనాలు ప్రధానమా అనే ప్రశ్న రాజస్థాన్ వేదికగా మరోమారు తలెత్తింది. రాష్ట్రాన్ని...
సంపాదకీయం: రాజస్థాన్ రాజకీయం!
అడ్డంగా తినమరిగిన వారికి అందుకు తాము అనుసరిస్తున్న విధానం మంచిదా, చెడ్డదా అనే విచక్షణ ఉండదు. రుచికి అలవాటు పడిన తర్వాత పాప భీతి, ప్రజాస్వామ్య నీతిభయం బొత్తిగా కలగవు. కేంద్రంలో తనకున్న...
రోజు రోజుకూ కరోనా ఉగ్రరూపం..
దేశంలో ఒక్క రోజే 28,637 పాజిటివ్ కేసులు, 551 మరణాలు
మహారాష్ట్రలో 10 వేలు దాటిన మరణాలు
మహారాష్ట్ర రాజ్భవన్లో 16మందికి వైరస్
బిగ్ బి ఫ్యామిలీతోపాటు అనుపమ్ ఖేర్ తల్లి, కుటుంబ సభ్యులకూ పాజిటివ్
కర్నాటక మంత్రికీ...