- Advertisement -
హైదరాబాద్: హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను శుక్రవారం రాజ్భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమిళిసైకు పుష్ఫగుచ్చం ఇచ్చి దత్తాత్రేయ అభినందించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్టుగా రాజ్భవన్ వర్గాలు తెలిపాయి.
Bandaru Dattatreya Meet To Telangana Governor
- Advertisement -