Home Search
రాజ్భవన్ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ ఓ పాత మంచం.. శబ్దాలు ఎక్కువ
అసమ్మతి స్వరాలు ఆ పార్టీ చరిత్ర
ఎప్పుడు ఎటువైపు మొగ్గుతారో వారికి బాగా తెలుసు
మహా సర్కారులో కాంగ్రెస్ మూడో స్తంభం
కూటమి కోసం చాలా త్యాగాలు చేశాం
అయితే..సంకీర్ణానికి వచ్చిన ముప్పేమీ లేదు
‘సామ్నా’లో శివసేన విసుర్లు
ముంబయి: మహారాష్ట్రలోని...
ఐటి నిపుణులతో గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్ : రాజ్భవన్లో ఐటి నిపుణులు, ఎగ్జిక్యూటివ్లతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. కరోనా నేపథ్యంలో గవర్నర్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఐటి నిపుణులు, ఎగ్జిక్యూ...
మహావీర్ జీవితం అందరికీ ప్రేరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : మహావీర్ జయంతి సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ రాష్ట్రంలోని జైన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాజ్భవన్లో మహావీర్ విగ్రహానికి పూలమాల వేసి ఆమె నివాళులు అర్పించారు. మహావీర్...
కరోనా చీకట్లపై కాంతిరేఖలు
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన...
విదేశీయులను క్వారంటైన్ చేశాం
రాష్ట్రంలో ఆరు పరీక్ష కేంద్రాలు పని చేస్తున్నాయి
నిజాముద్దీన్కు వెళ్ళొచ్చిన యాత్రికులందరిని గుర్తించాం
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్లో గవర్నర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ (జిఓ నెంబర్13) మార్చి 20 తేదీ నుంచి...
కమల్నాథ్ రాజీనామా
బలపరీక్ష నిర్వహించకుండానే వైదొలిగిన మధ్యప్రదేశ్ సిఎం
గవర్నర్కు అందజేసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు
బిజెపి కుట్ర రాజకీయాలకు బలయ్యాం
15 నెలలు రాష్ట్ర అభివృద్ధికే పాటుపడ్డా : కమల్నాథ్
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ తన పదవికి...
ముందు జాగ్రత్త చర్యలతోనే కరోనా కట్టడి: తమిళిసై
హైదరాబాద్: ముందు జాగ్రత్త చర్యలతోనే కరోనాను అరికట్టగలమని పౌరులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గవర్నర్ తమిళిసై తెలిపారు. కరోనా వైరస్ వ్యాపించడంతో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు సహకరించాలని, విదేశాల...
గవర్నర్తో ముఖ్యమంత్రి భేటీ
గవర్నర్తో సిఎం కెసిఆర్ భేటీ
మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం...
టిబి వ్యాధి నివారణకు అందరూ కృషి చేయాలి
హైదరాబాద్ : క్షయవ్యాధి (టిబి) వ్యాధి బారిన పడిన వారిని కాపాడంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చురుకైన పాత్ర పోషిస్తుందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ పేర్కొన్నారు. రాష్ట్రంతో పాటు నగరంలో టిబి...
స్పీకర్ పుట్టినరోజును పురస్కరించుకొని సన్మానించిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ : పుట్టినరోజు సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను రాజ్భవన్లో సోమవారం మర్యాదపూర్వకంగా రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కలిశారు. ఈసందర్భంగా స్పీకర్ను శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి గవర్నర్ జన్మదిన...
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. ఘన స్వాగతం పలికిని సిఎం, గవర్నర్
హైదరాబాద్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు రాష్ట్రానికి చేరుకున్న సందర్భంగా బేగంపేట్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి...
మరోసారి ఆలోచించండి
సిఎఎ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ల్ని రద్దు చేయండి
ప్రధాని మోడీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి
ప్రధానితో భేటీ తర్వాత ఆందోళనలో పాల్గొన్న మమత
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై పునరాలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చెప్పానని పశ్చిమ...