- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు రాష్ట్రానికి చేరుకున్న సందర్భంగా బేగంపేట్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి దంపతులు బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా రాజ్భవన్ చేరుకున్నారు. ఈరోజు రాత్రికి రాజ్ భవన్లో బస చేసి.. ఆదివారం ఉదయం రంగారెడ్డిలో నిర్మించిన ప్రపంచలోనే అతిపెద్ద ద్యానకేంద్రాన్ని రాష్ట్రపతి దంపతులు సందర్శిస్తారు.
President Ram Nath Kovind Couple Arrives in Hyderabad
- Advertisement -