Home Search
రిక్టర్ స్కేలు - search results
If you're not happy with the results, please do another search
ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 2.18గంటల సమయంలో ఇండోనేషన్ లోని తలాడ్ దీవుల్లో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూ...
అస్సాంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రత
అస్పాంలో భూకంపం సంభవించింది. మోరిగన్ లో శుక్రవారం రాత్రి 11.30గంటల సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 3.1తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. మోరిగన్ లో 10...
అఫ్ఘనిస్తాన్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2గా తీవ్రత
అఫ్ఘనిస్తాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 5.49 గంటల సమయంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సంస్థ ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై 4.3గా భూకంప తీవ్రత నమోదైనట్లు...
నేపాల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత
ఖాట్మండ్: నేపాల్ రాజధాని ఖాట్మండ్ లో ఆదివారం భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం 7.58 గంటల సమయంలో భూమి కంపిందని స్థానికులు తెలిపారు. భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై...
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో మరోసారి భూకంపం సంభవించింది. క్యాంప్బెల్ బేలో శుక్రవారం రాత్రి భూ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. భూమి కంపిచడంతో రిక్టర్ స్కేలుపై 5.2...
నేపాల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
ఖాట్మండ్: నేపాల్లో భూకంపం సంభవించింది. లాంజంగ్ జిల్లాలోని భుల్భూల్ వద్ద బుధవారం ఉదయం 5.42 గంటల సమయంలో భూమి కంపించిందని, రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైనట్టు నేపాల్ భూకంప అధ్యయన కేంద్రం...
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత
దిగ్లీపూర్: అండమాన్ నికోబార్ దీవుల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. బుధవారం తెల్లవారుజామున 4.56 గంటల సమయంలో అండమాన్ దీవుల్లోని దిగ్లీపూర్లో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. దీని తీవ్రత...
జమ్మూకాశ్మీర్ లో భూకంపం
జమ్మూకాశ్మీర్ లో భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 2.53 గంటల సమయంలో కిష్త్వార్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 3.8గా భూకంప తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం...
వణికిన తైవాన్
తైవాన్ ద్వీపాన్ని బుధవారం భారీ భూకంపం కుదిపేసింది. అనేక భవనాలు నేల కూలాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఏకంగా ఫ్లైఓవర్ , వంతెనలే ఊగిపోయాయి. రాజధాని తైపీలో...
తైవాన్లో భారీ భూకంపం… సునామీ హెచ్చరికలు జారీ
తైపీ: తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తైవాన్ రాజధాని తైపీలో భూకంపం ధాటికి భవనాలు కూలిపోయాయి. తైవాన్లోని హువాలియన్ పట్టణానికి దక్షిణంగా...
చైనాలో భారీ భూకంపం
బీజింగ్: చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా ఉందని సిస్మాలజీ అధికారులు వెల్లడించారు. భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ప్రాణభయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం...
అసోంలో భూ ప్రకంపనలు..
అసోంలో భూ కంపం సంభవించింది. బుధవారం ఉదయం రాష్ట్రంలోని డర్రాంగ్ పట్టణంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.5తీవ్రతతో భూమి...
ఆఫ్గాన్లో భూకంపం…
కాబూల్: ఆఫ్ఘానిస్తాన్లో రెండు సార్లు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు 4.3గా నమోదైందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. శుక్రవారం వేకువజామును 4.51 నిమిషాలకు హిందూకుష్ ప్రాంతంలో భూకంపం వచ్చింది....
ఢిల్లీలో భూకంపం
దేశరాజధాని ఢిల్లీలోనూ, చుట్టు పక్కల పలు రాష్ట్రాలలోను భూమి కంపించింది. ఢిల్లీలో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 గా నమోదైంది. చండీగఢ్, జమ్మూ కశ్మీర్, ఘజియాబాద్, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లలోనూ...
జపాన్ లో మళ్ళీ భూకంపం
జపాన్ లో భూకంపం సంభవించి వారం రోజులు కూడా గడవకముందే మరోసారి భూమి కంపించింది. జపాన్ సముద్రతీరంలో భూకంపం వచ్చిందనీ, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైందనీ అధికారులు చెప్పారు....
జపాన్ లో 92కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు
టోక్యో: జపాన్ లో భూకంప మృతుల సంఖ్య 92కు చేరింది. కొత్త సంవత్సరం జనవరి 1న జపాన్ లో భూకంపం విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేలుపై 7.6తీవ్రతో భూ ప్రకంపనలు.. జపాన్ ను...
జపాన్ లో 155 సార్లు భూప్రకంపనలు… 20 మంది మృతి
టోక్యో: కొత్త సంవత్సరం ప్రారంభంలోనే జపాన్లో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి వేల ఇండ్లు కుప్పకూలిపోయాయి. ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం...
చైనాలో భారీ భూకంపం
118 మంది మృతి: 579 మందికిగాయాలు
భూకంప తీవ్రత 6.2గా నమోదు
బీజింగ్/జిషీషన్: వాయువ్య చైనాలో మారుమూల పర్వత ప్రాంతాలలో సోమవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించి 118 మంది మరణించగా మరో 500 మంది...
చైనాలో భూకంపం: 111 మంది మృతి
బీజింగ్: చైనాలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 111 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి...
లద్దాక్లో భూకంపం
జమ్ము : కేంద్ర పాలిత ప్రాంతం లద్దాక్లోని కార్గిల్లో సోమవారం మధ్యాహ్నం 3.48 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది....