Monday, April 29, 2024

నేపాల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత

- Advertisement -
- Advertisement -

Earthquake Held In North Bengal Today

ఖాట్మండ్: నేపాల్‌లో భూకంపం సంభవించింది. లాంజంగ్ జిల్లాలోని భుల్‌భూల్ వద్ద బుధవారం ఉదయం 5.42 గంటల సమయంలో భూమి కంపించిందని, రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైనట్టు నేపాల్ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది. రాజధాని నగరం ఖాట్మండుకు 115 కి. మీ దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని భూకంప పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ లోక్బీజయ్ తెలిపారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Earthquake of 5.3 magnitude in Nepal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News