Sunday, April 28, 2024

లద్దాక్‌లో భూకంపం

- Advertisement -
- Advertisement -

జమ్ము : కేంద్ర పాలిత ప్రాంతం లద్దాక్‌లోని కార్గిల్‌లో సోమవారం మధ్యాహ్నం 3.48 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. 10 కిమీ లోతున ఈ ప్రకంపన కేంద్రీ కృతమైందని తెలిపింది. ఈ ప్రకంపనలు పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో కనిపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News