Friday, March 29, 2024
Home Search

రైల్వేశాఖ - search results

If you're not happy with the results, please do another search
Stone-Pelting on Vande Bharat

వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడి.. రైల్వేశాఖకు రూ. 55. 60 లక్షల నష్టం

న్యూఢిల్లీ : వందేభారత్ రైళ్లపై దేశంలో పలుచోట్ల రాళ్లు రువ్విన సంఘనలు చోటు చేసుకోవడంతో రైల్వేశాఖకు ఇప్పటివరకు రూ. 55. 60 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్...
South Central Railway announces special trains for summer

రక్షాబంధన్ వేళ ప్రయాణికులకు రైల్వేశాఖ షాక్..

న్యూఢిల్లీ: రక్షాబంధన్ పండగ సందర్భంగా మరిన్ని రైళ్లు నడపాల్సిన రైల్వేశాఖ నడుపుతున్న రైళ్లనే రద్దు చేసి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా గురువారం 149 రైళ్లను రద్దు చేస్తూ తాజాగా ఆదేశాలు...
Railways introduced 813 new trains in last five years

గత ఐదేళ్లలో 813 కొత్త రైళ్లను ప్రవేశ పెట్టిన రైల్వేశాఖ

ఆర్‌టిఐ సమాధానంలో వెల్లడి న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో 813 కొత్త రైళ్లను రైల్వేశాఖ ప్రవేశ పెట్టినట్టు సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు రైల్వేబోర్టు వివరాలు తెలియచేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్...
Freight version of Vande Bharat trains soon

మరో 58 వందేభారత్ రైళ్లకు టెండర్లను ఆహ్వానించిన రైల్వేశాఖ

న్యూఢిల్లీ: 58 వందేభారత్ రైళ్ల తయారీకి టెండర్లను ఆహ్వానిస్తూ రైల్వేశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే 44 వందేభాతర్ రైళ్లకు టెండర్లను ఆహ్వానించారు. దీంతో, వందేభారత్ రైళ్ల సంఖ్య 102కు చేరింది. వీటిని...

ఎంఎంటిఎస్ రైళ్లు ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయం

  హైదరాబాద్ : నగరంలో గతేడాది లాక్ డౌన్ తో ఆగిపోయిన ఎంఎంటిఎస్ రైళ్లు ఏడాదిన్నర గడిచినా ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎంఎంటిఎస్ రైలులో 5,10 రూపాయలకే ప్రయాణించేవారు. ఇప్పుడు...
Indian Railways will never be privatised Says Piyush Goyal

రైల్వేశాఖను ఎప్పటికీ ప్రైవేటీకరణ చేయబోం: గోయల్

న్యూఢిల్లీ: రైల్వేలను ఎప్పటికీ ప్రైవేటీకరణ చేయబోమని లోక్ సభలో రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రైల్వేస్ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు. రైల్వే కోసం గ్రాంట్స్, డిమాండ్లపై...
No plan to delete waiting list: Railway department

వెయిటింగ్ లిస్ట్ తొలగించే యోచన లేదు : రైల్వేశాఖ

  న్యూఢిల్లీ: 2024 నుంచి వెయిటింగ్ లిస్ట్ అనే నిబంధనను తొలగించే యోచనలో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని రైల్వే మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అయితే, వెయిటింగ్ లిస్ట్‌లో ప్రయాణిలు ఉండాల్సిన అవసరం...

కొత్త రైళ్లను పట్టాలేక్కించనున్న రైల్వేశాఖ

న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ మరో 39 సర్వీసులు నడిపేందుకు అన్ని జోన్లకు అనుమతులు ఇచ్చింది. దక్షిణ మధ్యరైల్వే పరిధిలో 4 రైళ్లకు అనుమతి లభించింది....

డ్రైవర్, స్టేషన్ మాస్టర్‌దే తప్పు

న్యూఢిల్లీ: జమ్మూతావిపఠాన్‌కోట్ సెక్షన్‌లో జమ్మూలోని కతువానుంచి పంజాబ్‌లోని ఉచ్చిబస్సి రైల్వే స్టేషన్ దాకా దాదాపు 70 కిలోమీటర్లు గూడ్సు రైలు డ్రైవర్ లేకుండా నడిచిన ఘటనలో డ్రైవర్, స్టేషన్ మాస్టర్‌లు తమ విధి...
Goods Train runs 84 kilometers without driver

లోకోపైలట్లు లేకుండానే 70 కిమీ. …

జమ్మూ-కశ్మీర్ నుంచి పంజాబ్ వరకు పరుగులు చివరకు ఇసుక బస్తాలు, కర్రల సాయంతో నిలిపివేత అదృష్టవశాత్తు తప్పిన ప్రమాదాలు చండీగఢ్: పట్టాలు ఉన్నాయి. తనకు అడ్డెముంది అనుకున్నట్లుగా ఓ గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే 84 కిలోమీటర్లు...
The Railway Department good news to the unemployed

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ

మన తెలంగాణ / హైదరాబాద్:  నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు నోటిపికేషన్‌ను...
Union Railway Minister Ashwini Vaishnav media conference

తెలంగాణలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి: అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ: కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించారు. 2009 నుంచి 2014...

పట్టాలు తప్పిన ‘చార్మినార్’

నాంపల్లి : నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం 8 గంటల 40 నిమిషాలకు చెన్నె నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ మీదుగా నాంపల్లి...
South Central Railway has announced 36 special trains for Sankranti

సంక్రాంతికి 36 ప్రత్యేకరైళ్లు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే

మనతెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు కష్టాలు తీరనున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే 36 ప్రత్యేక...
Special trains

తిరుమల భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

కరీంనగర్: తిరుమల తిరుపతి వెంకన్న భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైలు సర్వీస్ వారానికి 4 రోజులు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. బిజెపి ఎంపి బండి సంజయ్ విజ్ఞప్తికి...
Vande Bharat trains for devotees going to Sabarimala

శబరిమల వెళ్లే భక్తుల కోసం వందేభారత్ రైళ్లు

అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణమధ్య రైల్వే మనతెలంగాణ/హైదరాబాద్:  శబరిమల వెళ్లే భక్తుల కోసం వందేభారత్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నేటి నుంచి శబరిమల అయ్యప్పస్వామి ఆలయాన్ని తెరువనున్నారు. ఈ క్రమంలోనే పెద్ద...

బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం..

బక్సర్ : బిహార్ లోని బక్సర్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కామాఖ్య నార్త్‌ఈస్ట్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో...
Vande Bharat trains with advanced facilities : Kishan Reddy

అధునాతన సదుపాయాలతో వందేభారత్ రైళ్లు : కిషన్‌రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించుకోవడం గొప్ప విషయం అని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. అధునాతన సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన వందేభారత్...
First high speed train in India

ఆర్నెలల్లో దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్ : మంత్రి అశ్వినీ వైష్ణవ్

సనంద్ : వచ్చే ఆరునెలల్లో దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్ అందుబాటు లోకి వస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్‌సనంద్ మధ్య ఇది నడుస్తుందని చెప్పారు. రాష్ట్రం...
Railways Earned Rs 2800 Crore In 7 Years After Child

పిల్లలకు ఫుల్ ఫేర్… రైల్వేకు రూ.2800 కోట్ల ఆదాయం

న్యూఢిల్లీ : రైళ్లలో చిన్నారుల ప్రయాణానికి సంబంధించిన సవరించిన నిబంధనల కారణంగా భారతీయ రైల్వేకు రూ.2800 కోట్ల అదనపు ఆదాయం లభించింది. సవరించిన నిబంధనలు అమల్లోకి వచ్చి ఏడేళ్లు కాగా, 202223 ఆర్థిక...

Latest News