Sunday, July 13, 2025
Home Search

రైల్వేశాఖ - search results

If you're not happy with the results, please do another search
Indian Railway

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అర్థరాత్రి నుంచి అమల్లోకి కొత్త ఛార్జీలు!

న్యూఢిల్లీ: రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్ నిబంధనలు ఈ అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. తత్కాల్ టికెట్ల బుకింగ్‌పై ఆధార్ తప్పని సరి...
Stone-Pelting on Vande Bharat

వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడి.. రైల్వేశాఖకు రూ. 55. 60 లక్షల నష్టం

న్యూఢిల్లీ : వందేభారత్ రైళ్లపై దేశంలో పలుచోట్ల రాళ్లు రువ్విన సంఘనలు చోటు చేసుకోవడంతో రైల్వేశాఖకు ఇప్పటివరకు రూ. 55. 60 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్...
South Central Railway announces special trains for summer

రక్షాబంధన్ వేళ ప్రయాణికులకు రైల్వేశాఖ షాక్..

న్యూఢిల్లీ: రక్షాబంధన్ పండగ సందర్భంగా మరిన్ని రైళ్లు నడపాల్సిన రైల్వేశాఖ నడుపుతున్న రైళ్లనే రద్దు చేసి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా గురువారం 149 రైళ్లను రద్దు చేస్తూ తాజాగా ఆదేశాలు...
Goods train fire accident Tiruvallur

తిరువల్లూరులో గూడ్సు రైలులో భారీ అగ్నిప్రమాదం

చెన్నై: తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డీజిల్ తరలిస్తున్న గూడ్సు రైలులో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు....

ఐదేళ్లలో వెయ్యి కొత్త రైళ్లు..2027 నాటికి బుల్లెట్ రైలు

వచ్చే ఐదేళ్లలో కొత్తగా వెయ్యి రైళ్లను పట్టాలు ఎక్కించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో ఈ కొత్త రైల్వే సర్వీసులు...
ATMs in trains

ఇకపై రైళ్లలోనూ ఏటీఎమ్‌లు.. ప్రయోగాత్మకంగా ప్రారంభం

న్యూఢిల్లీ : ప్రయాణికుల కోసం రైళ్లలోనూ ఎటీఎం సేవలను అందుబాటు లోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. సెంట్రల్ రైల్వే ప్రయోగాత్మకంగా తొలిసారి ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్ లో ఏటీఎంను ఏర్పాటు...

సామాన్యుడి వెతలు తీరేదెప్పుడు?

స్వల్పదూర ప్రయాణాలకు తప్పనిసరిగా సాధారణ టికెట్స్, దూర ప్రాంత ప్రయాణాలకు సాధారణ లేదా ముందస్తు రిజర్వేషన్ ద్వారా టికెట్లను పొందాలి. సాధారణ ప్రయాణికిని బాధలు వర్ణనాతీతం. లోతుగా విశ్లేషించడానికి ప్రయాణంలో టికెట్ బుకింగ్...

ప్రయాగ్‌రాజ్‌ రైలు రద్దు.. ఆగ్రహంలో ప్రయాణికులు

హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 50 కోట్ల మందికి పైగా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు....

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది మృతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లేందుకు భక్తులతో కిక్కిరిసిపోయిన ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి 9.30 గంటలకు తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో...

తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందేభారత్ రైళ్లు : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందేభారత్ రైళ్లు నడుపుతామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని వివరించారు. కాజీపేట రైల్వేస్టేషన్‌ను...
Charlapally Railway Terminal inauguration

నేడే చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం

వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ పది ఫ్లాట్‌ఫాంలు, సకల హంగులతో నిర్మాణం రూ.430 కోట్లు వెచ్చించిన కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ/చర్లపల్లి: రూ.430 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను సోమవారం ఉదయం...
Kazipet status of railway division

కాజీపేటకు త్వరలో రైల్వే డివిజన్ హోదా

కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఓరుగల్లుకు రైల్వేశాఖ మరో వరం డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం ఇప్పటికే కొనసాగుతున్న కోచ్ పనులు డివిజన్ ఏర్పాటుతో మరిన్ని కొత్త రైళ్లు డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు మన తెలంగాణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఓరుగల్లు రైల్వేకు...

త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు

హర్యానాలో జింద్‌సోనిపట్ మార్గంలో ( 90 కిలో మీటర్ల ) హైడ్రొజన్ రైలును తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ నెలలో ఇది పట్టాలెక్కనుంది. పర్వత ప్రాంతాల రైల్వేలైన్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే,...
MMTS from Hyderabad to Yadadri

హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటిఎస్

ఎయిర్‌పోర్ట్టులను తలపించేలా రాష్ట్రంలోని రైల్వేస్టేషన్ల అభివృద్ధి వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లు నెల రోజుల్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మన తెలంగాణ/చర్లపల్లి:త్వరలో...

రిటైర్డ్ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి

సిబ్బంది కొరతను అధిగమించేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా పలు జోన్లలో 25 వేల ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. అయితే వీటికి దరఖాస్తు చేసుకునేందుకు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు...

సికింద్రాబాద్ నుంచి గోవాకు నేరుగా రైలు

తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లాలనుకునే పర్యాటకులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. మరోవారం రోజుల్లో సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామాకు (గోవా) నేరుగా కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకురానుంది. కాగా ఈ ట్రైన్...

నేడు సీతరామ ట్రయల్ రన్

మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్దమవుతోంది. ఈ ప్రా జెక్టుకు చెందిన మూడు పంప్ హౌస్‌లు ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయని రాష్ట్ర నీటి మరియు పౌర సరఫరాల...
Centre Govt of India has approved to Vadhavan port

వాధవన్ పోర్టుతో జలరవాణా జోరు

ప్రధాన మంత్రి ‘గతిశక్తి’ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని దహను తాలూకాలో ఉన్న వాధవన్ వద్ద కొత్త మేజర్ ఓడరేవు నిర్మాణానికి 19 జూన్ 2024న భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది....

పూరీ జగన్నాథుడి భక్తులకు శుభవార్త

పూరీ జగన్నాథుడి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఈ నెలలో జరిగే జగన్నాథ యాత్రకు పూరీకి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. గుండిచా యాత్ర, బహుద యాత్ర, సునాబేషాపై అన్ రిజర్డ్ ప్యాసింజర్ స్పెషల్...
Secunderabad to Guntur

3 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు!

సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు ప్రస్తుతం ప్రయాణం ఐదు నుంచి ఆరున్నర గంటల సమయం పడుతుంది. జన్మభూమి సూపర్‌ఫాస్ట్.. అలాగే గోల్కండ, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు లాంటివి ఈ రూట్‌లో తిరుగుతున్నాయి. అలాగే తెల్లారుజామున పరుగులుపెట్టే...

Latest News