Saturday, April 27, 2024
Home Search

రైల్వేశాఖ - search results

If you're not happy with the results, please do another search
Modi said that India has progressed as an economic power

మనది పురోగామి దేశం

మన తెలంగాణ/హైదరాబాద్: కొవిడ్- 19 మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనూహ్య స్థితికి చేరినా భారత్ ఆర్థిక శక్తిగా పురోగతి సాధించిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శనివారం రాష్ట్రంలో రూ. 11,300...
Bail for Lalu couple and daughter in land for job case

ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూ దంపతులకు, కుమార్తెకు బెయిల్

న్యూఢిల్లీ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి , ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు, ఆయన భార్య రబ్రీదేవికి, కుమార్తె , ఎంపీ మిసా భారతికి ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో కోర్టు...
Surekha drove the Vande Bharat Express train

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఘనంగా నడిపిన సురేఖ..

ముంబై : ఆసియా లోనే మొదటి మహిళా లోకోపైలట్‌గా చరిత్ర కెక్కిన సురేఖ యాదవ్ మరో ఘనత సాధించారు. కొత్తగా ప్రవేశ పెట్టిన సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆసియా లోనే...
interruption of water supply

మంచినీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్: రైల్వేశాఖ సిద్దిపేట కుకునూర్ పల్లి వద్ద నూతనంగా ట్రాక్‌లైన్ నిర్మిస్తుండటంతో ఆటంకం కలగకుండా నగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సరఫరా ఫేజ్1లో కొండపాక నుంచి ఘన్‌పూర్‌కు ఉన్న...
Alert for railway passengers: many trains cancelled

రైల్వే ప్రయాణికులకు అలర్ట్: పలు రైళ్లు రద్దు

హైదరాబాద్: గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వస్తుండగా బీబీనగర్‌ వద్ద పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ట్రైన్‌ పట్టాలు తప్పిన ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు....

కేంద్ర మంత్రిపై కెటిఆర్ నజర్

హైదరాబాద్ : రాష్ట్ర బిజెపి ఎంపిలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రిపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆగ్రహం కనబర్చారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకురావడంలో రాష్ట్రానికి...
Railway removes corrupt officials for every day

రైల్వేలో ప్రతి మూడు రోజులకో ఉద్యోగిపై వేటు..!

న్యూఢిల్లీ: పనితీరు సరిగా లేని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులపై రైల్వేశాఖ కొరడా ఝళిపిస్తోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గత 16 నెలలుగా ప్రతిమూడు రోజులకు ఓ ఉద్యోగిపై వేటు పడుతోంది. 2021...
Freight version of Vande Bharat trains soon

ఇక వందేభారత్ సరకు రవాణా రైళ్లు

న్యూఢిల్లీ : దేశంలో మూడు వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లను ఇటీవల ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే . నాలుగో రైలును గురువారం ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని అందౌరా...
Telangana which opposed the Partition Act amendment

సమస్యలు… ‘సశేషం’

తేలని విభజన వివాదాలు ఒక్క అంశాన్నీ పరిష్కరించని కేంద్రం స్పష్టమైన ఆదేశాలివ్వలేకపోయిన అజయ్‌భల్లా విభజన చట్ట సవరణను వ్యతిరేకించిన తెలంగాణ సింగరేణి జోలికొస్తే ఊరుకోం... సింగరేణిపై ఎపికి ఎలాంటి హక్కుల్లేవు 9షెడ్యూలు సంస్థల ఆస్తుల పంపకాలు ఇప్పట్లో లేనట్లే ఎస్‌ఎఫ్‌సి ఆస్తులపై...
South Central Railway hiked platform ticket price

పెరిగిన ప్లాట్‌ఫాం టికెట్ ధరలు

మనతెలంగాణ/హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా రద్దీని నివారించేందుకు తాత్కాలికంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. దీనిలో భాగంగా కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం...
Whatsapp messages are reason for Secunderabad violence

‘సికిందరాబాద్’ విధ్యంసానికి వాట్సప్ సందేశాలే కారణం

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంస ఘటనలో వాట్సాప్ సంభాషణ, సందేశాలే కీలకమని విచారణలో తేలింది. ఈక్రమంలో విధ్వంసం జరిగిన రోజు నిందితుల మద్య జరిగిన వాట్సల్ కాల్స్,...
Indian Railways Suffered Recurring Loss

రైళ్లలో సీనియర్ సిటిజన్ల రాయితీకి కేంద్రం స్వస్తి

టికెట్ ధరలు తక్కువతో రైల్వేకు విపరీత నష్టం న్యూఢిల్లీ : రైల్వే టికెట్ ధరపై వృద్ధులకిచ్చే (సీనియర్ సిటిజన్లు) రాయితీని పునరుద్ధరించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధులకిచ్చే టికెట్ రాయితీ గురించి...

ఉద్యోగాల పేరిట దంపతుల మోసం…

హైదరాబాద్: రైల్వేశాఖలో ఉగ్యోగాలు ఇప్పిస్తామంటూ దంపతులు మోసం చేశారు. దాదాపు 12 మంది బాధితుల నుంచి రూ. 1.88 కోట్లు వసూలు చేశారు. భార్య దాసరి సరిత రైల్వేలో ఉద్యోగం చేస్తున్నానంటూ బుకాయించింది....
Railways suspend ticket discounts for senior citizens

వయోవృద్దులకు రాయితీ నిలిపివేత…

  రైల్వేకు రూ. 1500 కోట్ల అదనపు ఆదాయం న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వయో వృద్దులు, సహా ప్రయాణీకులకు ఇచ్చే పలు రాయితీలను భారతీయ రైల్వే నిలిపివేసింది. వారి నుంచి...
Railways introduce 'baby berth'

తల్లీ, పిల్లల కోసం ‘బేబీ బెర్త్’….

అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వేశాఖ త్వరలోనే అన్ని రైళ్లలో బెర్త్‌ల ఏర్పాటు మనతెలంగాణ/హైదరాబాద్ : రైలులో ప్రయాణించే తల్లీ, పిల్లల కోసం రైల్వే శాఖ సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది. అందులో భాగంగా చిన్న పిల్లలు పడుకోవడానికి ప్రత్యేకంగా...
Railways suspend ticket discounts for senior citizens

100 ఫుడ్‌ప్లాజాల ఏర్పాటుకు రైల్వే నిర్ణయం

న్యూఢిల్లీ : దేశంలోని రైల్వేస్టేషన్లలో ఫుడ్‌ప్లాజాలు, ఫాస్ట్‌ఫుడ్ యూనిట్లు, రెస్టారెంట్లు, ఏర్పాటుకు రైల్వేశాఖ నిర్ణయించింది. ఐఆర్‌సీటీసీకి కేటాయించిన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఆయా చోట్ల వీటిని నెలకొల్పాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ఈమేరకు...
KTR will inaugurate Tukaram Gate Railway Underbridge

రేపు తుకారం గేటర్ రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్

  మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరబాద్ ప్రజలు ట్రాఫిక్ సమస్యలకు తీర్చేందుకు మరో గేట్ రైల్వే అండర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. రూ. 29 కోట్ల 10 లక్షల వ్యయంగా నిర్మించిన తుకారం రైల్వే...
B Vinod Kumar's letter to Union Railway Minister Ashwini Vaishnav

జోనల్ స్థాయిలోనే రైల్వే రిక్రూట్‌మెంట్ జరగాలి

ప్రాంతీయ భాషలోనే ఎంపిక పరీక్షలు నిర్వహించాలి రైల్వే గ్రూప్ సి, డి కేటగిరి పోస్టులకు జాతీయ స్థాయిలో ఎంపిక పరీక్షలు సరికాదు రైల్వే రిక్రూట్ మెంట్ విధానం ప్రక్షాళన చేయాలి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు...

4 రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు రూ. 404.82 కోట్ల మంజూరు…

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.404.82 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ...
4.8 percent DA sanctioned to TSRTC employees

తిరుగు ప్రయాణానికి 3500 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు చాలామంది తమ స్వగ్రామాలకు తరలివెళ్లారు. సంక్రాంతి పండుగ రోజులు పూర్తికావడంతో.. సొంత గ్రామాలకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆదివారం...

Latest News