Home Search
రైల్వేశాఖ - search results
If you're not happy with the results, please do another search
తొట్టతొలి 3డి పోస్టాఫీసు ఆరంభం
బెంగళూరు : దేశంలోనే తొట్టతొలి అత్యంత అధునాతన త్రిడి ప్రింటెడ్ పోస్టాఫీసు అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులోని నివాసిత ప్రాంతం కేంబ్రిడ్జి లేఔట్లో నిర్మించిన ఈ పోస్టాఫీసుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం...
ఇక సామర్లకోటలో ఆగనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్
కాకినాడ: విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు సామర్లకోట్ స్టేషన్లో హాల్ట్ను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఈ రైళ్లు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ అనే నాలుగు స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి....
లాలూ కుటుంబానికి చెందిన రూ. 6 కోట్ల విలువైన ఆస్తులు సీజ్
న్యూఢిల్లీ : ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి చెందిన ఆరుకోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ సీజ్ చేసింది. ఈ కేసులో 2022 లో...
కాచిగూడ-బెంగళూరుల మధ్య వందేభారత్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా మరో వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. ప్రస్తుతం హైదరాబాద్ టు- తిరుపతి టు హైదరాబాద్ టు విశాఖపట్నం -టు హైదరాబాద్ వందే భారత్ రైళ్లు నడుస్తుండగా...
రైల్వే ప్రయాణికులకు శుభవార్త
కిషన్రెడ్డి చొరవతో వివిధ రైల్వే స్టేషన్లలో ఆగనున్న ముఖ్యమైన రైళ్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్లను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆపాలంటూ దీర్ఘకాలంగా రెండు...
రైల్వే ఉత్పత్తి కేంద్రంతో ఉపాధి మెరుగు : ప్రధాని
హైదరాబాద్ : భారతీయ రైల్వేలు ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో కాజీపేట గర్వించదగిన భాగస్వామిగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. శనివారం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ...
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: భారీగా తగ్గనున్న రైల్ టికెట్లు
న్యూఢిల్లీ : ఏసీ ఛైర్కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా తరగతులు కలిగిన అన్ని రైళ్లలో టికెట్ ధరపై 25 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చేందుకు...
కేంద్ర బిజెపి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైలు ప్రమాదాలు : తమ్మినేని వీరభద్రం
హైదరాబాద్ : కేంద్ర బిజెపి ప్రభుత్వం రైల్వే శాఖ పట్ల అనుసరిస్తున్న నిర్లక్షమే ఫలక్ నుమా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి కారణమని సిపిఎం రాష్ట్ర కమిటీ భావిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి...
రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మారనున్న కాజీపేట వ్యాగన్ రిపేర్ వర్క్షాప్?
మనతెలంగాణ/హైదరాబాద్ : ఈ నెలలో ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనున్న కాజీపేట వ్యాగన్ రిపేర్ వర్క్షాప్, రైల్వే మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్గా మారనుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం...
పూరీ యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: పూరీ రథయాత్రకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పూరీ యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జూన్ 18వ తేదీ నుంచి 22వ తేదీల మధ్య 6...
విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్ల రద్దు
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్లో పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు ఈ నెల 14వ తేదీన తాడి, అనకాపల్లి స్టేషన్ల మధ్య గూడ్స్ రైళ్లు పట్టాలు...
రైలు ప్రమాదంపై కుట్ర సిద్ధాంతాలు
బాలాసోర్లో జరిగిన అత్యంత దారుణమైన రైలు ప్రమాద అపరాధ భావం నుంచి బైటపడడానికి మోడీ ప్రభుత్వం కుట్ర సిద్ధాంతాలను సృష్టిస్తోంది. జూన్ 2వ తేదీన జరిగిన ఈ ప్రమాదంపై సిబిఐ విచారణకు రైల్వే...
మణుగూరు వరకు బెళగావి ఎక్స్ప్రెస్ పొడిగింపు
హైదరాబాద్: బెళగావి- టు- సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడిచే బెళగావి ఎక్స్ప్రెస్ (07335/07336)ను మణుగూరు వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. బెళగావి టు సికింద్రాబాద్ మధ్య ప్రస్తుతం ఉన్న ప్రయాణ వేళల్లో ఎలాంటి...
మణుగూరు వరకు బెళగావి ఎక్స్ప్రెస్ పొడిగింపు
హైదరాబాద్: బెళగావి టు సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడిచే బెళగావి ఎక్స్ప్రెస్ (07335/07336)ను మణుగూరు వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. బెళగావి టు సికింద్రాబాద్ మధ్య ప్రస్తుతం ఉన్న ప్రయాణ వేళల్లో ఎలాంటి...
మృత్యు సిగ్నల్.. 288 ప్రాణాలు బలిగొన తప్పిదం
తొలుత కోరమాండల్ ఎక్స్ప్రెస్కు మెయిన్ లైన్లో వెళ్లడానికి గ్రీన్సిగ్నల్.. ఆ వెంటనే సిగ్నల్ నిలిపివేత
దీంతో లూప్లైన్లోకి వెళ్లి గంటకు 130 కి.మీ. వేగంతో గూడ్స్ను ఢీకొట్టిన ఎక్స్ప్రెస్
ఆ ధాటికి పక్క ట్రాక్లపై...
40కి పైగా రైళ్లు రద్దు
భువనేశ్వర్: ఒడిశాలో రైలు ప్రమాదం దృష్టా 40 కి పైగా రైళ్లను రద్దు చేసినట్టు రైల్వేశాఖ ప్రకటించింది. మరో 38 రైళ్లను దారి మళ్లించింది. ప్రమాదం జరిగే సమయానికి ఖరగ్పూర్లో ఉన్న చెన్నై...
తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టులకు పునాది
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక రైల్వే ప్రాజెక్టుకు బీజం పడింది. రెండు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు...
తెలుగు రాష్ట్రాల మీదుగా మరో ‘వందేభారత్’ రైలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మీదుగా మరో ‘వందేభారత్’ రైలు రానుంది. హైదరాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా, హైదరాబాద్- టు నాగ్పూర్ మధ్య మూడో రైలు ప్రవేశపెట్టే యోచనలో రైల్వేశాఖ...
మే 21న మరో వందేభారత్ రైలు ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలోనే సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్ టు బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ రైలును వచ్చే నెల 21వ...
కరీంనగర్ -హసన్పర్తి రైల్వేలైన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ జిల్లాల వాసులకు శుభవార్త. దశాబ్దాలకు పైగా పెండింగ్లో ఉన్న కరీంనగర్ - హసన్పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అందులో...