Home Search
రైల్వేశాఖ - search results
If you're not happy with the results, please do another search
గుడ్ న్యూస్ అందించిన రైల్వే శాఖ
రైల్వే ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్పి) పోస్టుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల...
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్లో భారతీయ రైల్వే
బహుళ ప్రదేశాలలో.. ప్రజా సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఎక్కువ మంది - భారత రికార్డు అనే అంశంలో ప్రఖ్యాత లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్లో భారతీయ రైల్వేశాఖ పేరును నమోదు చేసుకుంది. రైల్వే...
జార్ఖండ్ లోని దుమ్కాలో 400కు పైగా గ్రామస్తులు ఓటింగ్ ను బహిష్కరించారు
దుమ్కా, జార్ఖండ్: కోల్ డంపింగ్ యార్డు నిర్మాణానికి నిరసనగా దుమ్కా జిల్లాలోని ఒక గ్రామంలో 400 మందికి పైగా ప్రజలు శనివారం లోక్సభ ఎన్నికల ఏడో దశ పోలింగ్ను బహిష్కరించినట్లు అధికారి తెలిపారు.
దుమ్కా...
5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు
కొన్ని గంటల ముందు ప్రయాణం నిర్ణయమైన వారికి ఐదు నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వెసులు బాటు రైల్వేశాఖ కల్పించింది. అంతవరకు బుక్ అయిన టికెట్లలో ఖాళీ ఉంటే రైలు...
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్
ఎన్నికల రద్దీ దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికలు ఉండటంతో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తెలంగాణ నుంచి ఎపికి ఓటర్లు...
డ్రైవర్, స్టేషన్ మాస్టర్దే తప్పు
న్యూఢిల్లీ: జమ్మూతావిపఠాన్కోట్ సెక్షన్లో జమ్మూలోని కతువానుంచి పంజాబ్లోని ఉచ్చిబస్సి రైల్వే స్టేషన్ దాకా దాదాపు 70 కిలోమీటర్లు గూడ్సు రైలు డ్రైవర్ లేకుండా నడిచిన ఘటనలో డ్రైవర్, స్టేషన్ మాస్టర్లు తమ విధి...
లోకోపైలట్లు లేకుండానే 70 కిమీ. …
జమ్మూ-కశ్మీర్ నుంచి పంజాబ్ వరకు పరుగులు
చివరకు ఇసుక బస్తాలు, కర్రల సాయంతో నిలిపివేత
అదృష్టవశాత్తు తప్పిన ప్రమాదాలు
చండీగఢ్: పట్టాలు ఉన్నాయి. తనకు అడ్డెముంది అనుకున్నట్లుగా ఓ గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే 84 కిలోమీటర్లు...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ
మన తెలంగాణ / హైదరాబాద్: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు నోటిపికేషన్ను...
తెలంగాణలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి: అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ: కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించారు. 2009 నుంచి 2014...
పట్టాలు తప్పిన ‘చార్మినార్’
నాంపల్లి : నాంపల్లి రైల్వేస్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం 8 గంటల 40 నిమిషాలకు చెన్నె నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ మీదుగా నాంపల్లి...
సంక్రాంతికి 36 ప్రత్యేకరైళ్లు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు కష్టాలు తీరనున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే 36 ప్రత్యేక...
తిరుమల భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్
కరీంనగర్: తిరుమల తిరుపతి వెంకన్న భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైలు సర్వీస్ వారానికి 4 రోజులు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. బిజెపి ఎంపి బండి సంజయ్ విజ్ఞప్తికి...
శబరిమల వెళ్లే భక్తుల కోసం వందేభారత్ రైళ్లు
అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమల వెళ్లే భక్తుల కోసం వందేభారత్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నేటి నుంచి శబరిమల అయ్యప్పస్వామి ఆలయాన్ని తెరువనున్నారు. ఈ క్రమంలోనే పెద్ద...
బిహార్లో ఘోర రైలు ప్రమాదం..
బక్సర్ : బిహార్ లోని బక్సర్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కామాఖ్య నార్త్ఈస్ట్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో...
అధునాతన సదుపాయాలతో వందేభారత్ రైళ్లు : కిషన్రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించుకోవడం గొప్ప విషయం అని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. అధునాతన సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన వందేభారత్...
ఆర్నెలల్లో దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్ : మంత్రి అశ్వినీ వైష్ణవ్
సనంద్ : వచ్చే ఆరునెలల్లో దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్ అందుబాటు లోకి వస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్సనంద్ మధ్య ఇది నడుస్తుందని చెప్పారు. రాష్ట్రం...
పిల్లలకు ఫుల్ ఫేర్… రైల్వేకు రూ.2800 కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ : రైళ్లలో చిన్నారుల ప్రయాణానికి సంబంధించిన సవరించిన నిబంధనల కారణంగా భారతీయ రైల్వేకు రూ.2800 కోట్ల అదనపు ఆదాయం లభించింది. సవరించిన నిబంధనలు అమల్లోకి వచ్చి ఏడేళ్లు కాగా, 202223 ఆర్థిక...
తొట్టతొలి 3డి పోస్టాఫీసు ఆరంభం
బెంగళూరు : దేశంలోనే తొట్టతొలి అత్యంత అధునాతన త్రిడి ప్రింటెడ్ పోస్టాఫీసు అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులోని నివాసిత ప్రాంతం కేంబ్రిడ్జి లేఔట్లో నిర్మించిన ఈ పోస్టాఫీసుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం...
ఇక సామర్లకోటలో ఆగనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్
కాకినాడ: విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు సామర్లకోట్ స్టేషన్లో హాల్ట్ను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఈ రైళ్లు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ అనే నాలుగు స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి....
లాలూ కుటుంబానికి చెందిన రూ. 6 కోట్ల విలువైన ఆస్తులు సీజ్
న్యూఢిల్లీ : ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి చెందిన ఆరుకోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ సీజ్ చేసింది. ఈ కేసులో 2022 లో...