Wednesday, May 8, 2024
Home Search

రైల్వేశాఖ - search results

If you're not happy with the results, please do another search
Platform ticket price hike at Kacheguda railway station

కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధర పెంపు

ప్రయాణికుల వెంట వచ్చే వారిని నియంత్రించడానికే ధరను పెంచాం: దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల వెంట వచ్చే వారిని నియంత్రించడానికి కాచిగూడ రైల్వేస్టేషన్‌లో తాత్కాలికంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతూ దక్షిణమధ్య...
Several special trains will be available in January

జనవరిలో పలు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి…

దక్షిణమధ్య రైల్వే అధికారుల వెల్లడి హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు దక్షిణ మధ్య...

ముందస్తుగానే బెర్తులన్నీ ఫుల్‌ప్యాక్

సంక్రాంతి పండక్కి వెళ్ళాలంటే కష్టమే రెండు నెలలు ముందుగానే రిజర్వు అయిన బెర్తులు ప్రత్యేక రైళ్ళే దిక్కు మన తెలంగాణ/సిటీబ్యూరో: సంక్రాంతి ప్రయాణానికి ఇంకా 34 రోజుల సమయం ఉంది. రైల్వేటికెట్ల బుకింగ్ కోసం అప్పుడే...
Reserved berths two months in advance of Sankranti

సంక్రాంతి పండక్కి వెళ్లాలంటే కష్టమే

రెండు నెలలు ముందుగానే రిజర్వయిన బెర్తులు ప్రత్యేక రైళ్ళే దిక్కు హైదరాబాద్: సంక్రాంతి ప్రయాణానికి ఇంకా 34 రోజుల సమయం ఉంది. రైల్వేటికెట్ల బుకింగ్ కోసం అప్పుడే తొందరెందుకు. ఇంకా సమయం ఉందా కదా.....
Railways to introduce hostesses on premium trains

భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం

ఎయిర్‌హోస్టెస్ తరహాలోనే ప్రీమియం రైళ్లలో ట్రైన్ హోస్టెస్‌ల నియామకం ముందస్తుగా ప్రీమియం రైళ్లలో ఈ సేవలు అందుబాటులోకి.... హైదరాబాద్: రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....
Kothagudem to Sattupalli railway line Construction

కొత్తగూడెం టు సత్తుపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి రూ.62.17 కోట్లు

చెక్కును రైల్వే జిఎం గజానన్ మాల్యకు అందజేసిన సింగరేణి సంస్థ ఇప్పటివరకు తన వాటాగా మొత్తం రూ.618.55 కోట్ల చెల్లించిన సింగరేణి ఫిబ్రవరి నాటికి పూర్తికానున్న రైల్వే లైన్ హైదరాబాద్: సింగరేణి కాలరీస్ -దక్షిణ మధ్య రైల్వే...
Woman jumps down from moving train

కదులుతున్న రైల్లోంచి కింద‌కు దూకిన మ‌హిళ‌…

  బెంగాల్‌ : రైలు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్వేశాఖ అవగాహన కలిపిస్తున్నప్పటికి... కొందరు ప్రయాణికులు మాత్రం అవేం పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా కదులుతున్న రైల్లో నుంచి ఓ మ‌హిళా...
Reserved berths two months in advance of Sankranti

రైళ్లలో ఆహారం అందించే సేవల పునరుద్ధరణ

ఆదేశాలు జారీ చేసిన రైల్వేశాఖ హైదరాబాద్: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడతుండటంతో ఒక్కొక్కటిగా ఆంక్షలను రైల్వేశాఖ ఎత్తివేస్తోంది. ప్రస్తుతం రైలు ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని అన్ని రైళ్లలో ఆహారం అందించే సేవలను రైల్వేశాఖ...
Special trains between Tirupati and Secunderabad

రెండునెలల్లో పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు

కసరత్తు చేస్తున్న దక్షిణమధ్య రైల్వే నష్టాలను తగ్గించుకునేందుకు అధికారుల ప్రణాళికలు హైదరాబాద్: ప్యాసింజర్ రైళ్లను రెండునెలల్లో అందుబాటులోకి తీసుకురావడానికి దక్షిణమధ్య రైల్వే కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి నెలాఖరు నుంచి ప్యాసింజర్...
Bharat Bandh Success in Northern States

హైవేల దిగ్బంధనం

ఉత్తరాది రాష్ట్రాల్లో భారత్ బంద్ సక్సెస్ రైతుల ఆందోళనతో స్తంభించిన జన జీవనం భారత్ బంద్‌తో పలు రాష్ట్రాల్లో స్తంభించిన జనజీవనం హైవేలను దిగ్బంధించిన రైతు సంఘాలు గంటలపాటు నిలిచిపోయిన వాహనాలు ఉత్తరాది రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్‌లపై బైఠాయింపు పలు రైళ్ల...
CoWIN Launches New API Know Your Customer

కొవిన్‌లో కొత్త సదుపాయం.. కస్టమర్ వ్యాక్సినేషన్ స్టేటస్ తెలుసుకునే వీలు

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్ మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఒక వ్యక్తి వ్యాక్సినేషన్ వేసుకున్నాడా లేదా అనే విషయాన్ని ఒక సంస్థ తెలుసుకునేందుకు వీలుగా కేవైసీ విఎస్ (నో...
18 weekly special trains between Secunderabad and Rameswaram

అందుబాటులోకి మరో 50 రైళ్లు

న్యూడిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా భారీ ఎత్తున రైళ్లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతుండడంతో రైళ్లు మళ్లీ పట్టాలపై సాగడానికి సిద్ధమయ్యాయి. గరీబ్ధ్ రథ్, తాజ్ ఎక్స్‌ప్రెస్,...
Oxygen Express reaches Delhi

ఢిల్లీకి చేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. ఇలాంటి కష్ట కాలంలో 70 టన్నులతో తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున దేశ రాజధానికి చేరుకుందని అధికారులు తెలిపారు. అక్కడి...
Centre U turn on Kazipet railway coach says KTR

కోచ్ ఫ్యాక్టరీని కొండెక్కించారు

తెలంగాణకు అన్యాయం చేయడం కేంద్రంలోని బిజెపి పాలకులకు అలవాటైపోయింది 150 ఎకరాల విలువైన భూమిని సేకరించి ఇచ్చాం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సిఎం కెసిఆర్ పలుమార్లు కోరారు అనేకసార్లు ప్రధానిని కలిసి అభ్యర్థించారు ఆ...
TMC MP Dinesh Trivedi resigns from Rajya Sabha

రాజ్యసభకు తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపి రాజీనామా

న్యూఢిల్లీ: బెంగాల్ సిఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. టిఎంసి ఎంపి దినేశ్ త్రివేది రాజ్యసభకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన చేశారు. బెంగాల్ లో హింస పెరిగిందని దినేశ్ త్రివేది అన్నారు....
Nirmala Sitharaman presents Union Budget 2021-22

ప్రగతి మాట ప్రైవేటు బాట

                                       పసలేని నిర్మల టీకా... మొదటిసారి కాగితం లేని...
Rs. 1.10 lakh crore for Railway Department

రైల్వేకు రూ. 1.10 లక్షల కోట్లు

  ఇందులో మూలధన వ్యయం కింద రూ.1.07 లక్షల కోట్లు 2030 వరకల్లా డిమాండ్‌కు తగిన సామర్థాన్ని పెంచే జాతీయ రైల్వే ప్రణాళిక న్యూఢిల్లీ: 2021-22 బడ్జెట్‌లో రైల్వేశాఖకు 1,10,055 కోట్లను కేటాయించారు. ఇందులో రూ.1,07,100 కోట్లు...
Manuguru-Secunderabad train starts from 28

28 నుంచి పట్టాలెక్కనున్న మణుగూరు-సికింద్రాబాద్ రైలు

  కొత్తగూడెం : కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో రైల్వేశాఖ, కొత్తగూడెం (భద్రాచలం రోడ్డు) రైల్వే స్టేషన్ నుంచి నడిచే ఆరు రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికుల కష్టాలను తీర్చేందుకు రైల్వే బోర్డు ఆదేశాల...
Extension of reservation ticket cancellation time

రిజర్వేషన్ టికెట్ క్యాన్సలేషన్ సమయం పొడిగింపు

హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. రిజర్వేషన్ టిక్కెట్ల క్యాన్సలేషన్ సమయాన్ని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రయాణ తేదీ నుంచి ఆరునెలల ఉన్న ఆ గడువును...
Indian Railways Suffered Recurring Loss

సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు

9వ తేదీ నుంచి 31 వరకు విశాఖ టు లింగంపల్లిల మధ్య సూపర్‌ఫాస్ట్ రైళ్లు హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో లింగంపల్లి నుంచి విశాఖకు, విశాఖ నుంచి లింగంపల్లికి ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే...

Latest News