Home Search
రైల్వేశాఖ - search results
If you're not happy with the results, please do another search
కరోనా పేషెంట్ల కోసం రైల్వేకోచ్ల్లో 800 పడకలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. పారామిలిటరీకి చెందిన 45మంది వైద్యులు, 160మంది పారామెడికల్ సిబ్బందిని ఢిల్లీకి చేర్చింది. ఈ వైద్య సిబ్బంది ఢిల్లీ విమానాశ్రయ సమీపంలోని...
కరోనాతో కేంద్రమంత్రి కన్నుమూత..
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేశ్ అంగాడి(65) కొవిడ్19తో బుధవారం కన్నుమూశారు. సెప్టెంబర్ 11న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు....
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేేశారు. ఇప్పటివరకు లెఫ్టెనెంట్ గవర్నర్ గా ఉన్న గిరీష్ చంద్ర ముర్మ...
35 ఏళ్లపాటు ప్రైవేటు రైళ్లకు అనుమతులు..
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ మరో ఆరు నెలల్లో ప్రైవేటు రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టించాలని భావిస్తోంది. ఈ రైళ్లలో డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యోగులు...
ముంబైలో లోకల్ ట్రైన్స్ ప్రారంభం.. వారికోసం మాత్రమే..
ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో సోమవారం నుండి లోకల్ రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, ఈ రైళ్లు ప్రభుత్వ రంగంలో అవసరమైన సేవా కార్మికుల కోసం మాత్రమే నడపనున్నట్లు సెంట్రల్ అండ్...
శ్రామిక్ రైళ్ళ సబ్సిడీ ఒక భ్రాంతి!
వలస కూలీల కోసం ప్రత్యేకంగా వేసిన శ్రామిక్ రైళ్ళలో 85 శాతం సబ్సిడీ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంత భారీ సబ్సిడీతో వలసకూలీలను వారి స్వంత ఊళ్ళకు పంపించామని చెప్పుకుంది. మిగిలిన...
‘ఓ చేతిలో రైఫిల్, మరో చేతిలో పాలు’ (వీడియో)
కానిస్టేబుల్ సాహసంపై స్పందించిన రైల్వేమంత్రి
న్యూఢిల్లీ : భోపాల్ రైల్వే స్టేషన్లో ఓ చిన్నారి కోసం పాల ప్యాకెట్ అందించే క్రమంలో రైల్వే కానిస్టేబుల్ చేసిన సాహసాన్ని ఆ శాఖ మంత్రి పీయూష్గోయల్ కొనియాడారు....
ప్రత్యేక రైళ్లకు నేటి నుంచే బుకింగ్
హైదరాబాద్ : వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే రైళ్ల జాబితాను రైల్వేశాఖ ప్రకటించింది. మే 21 నంచి వీటి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. మొత్తం 200 రైళ్లకు (100...
రేపటి నుంచే రైలు కూత
సుదూర ప్రయాణికులను గమ్యం చేర్చనున్న 15 రైళ్లు
దశలవారీగా నడపాలని రైల్వేశాఖ నిర్ణయం
ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు, తిరిగి మళ్లీ అక్కడికే
న్యూఢిల్లీ : సుదూర ప్రయాణికులను గమ్యానికి చేర్చే రైళ్లు తిరిగి ఆరంభం కానున్నాయి....
వలస కూలీల బతుకు రైలు కింద ఛిద్రం
నడిచి నడిచీ అలసిపోయి పట్టాలపై నిద్రిస్తున్న కార్మికులపై నుంచి వెళ్లిన గూడ్స్, 16 మంది దుర్మరణం
మహారాష్ట్రలో ఘోరం n బాధితులంతా మధ్యప్రదేశ్ వాసులే
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో గురువారం ఘోర రైలు...
లక్షమంది వలస కార్మికుల తరలింపు
115 ప్రత్యేక రైళ్లలో వారి సొంత రాష్ట్రాలకు చేర్చాం : రైల్వే
న్యూఢిల్లీ : లాక్డౌన్ వల్ల ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్న వలస కార్మికుల కోరిక నెరవేరుతోంది....
పురపాలకశాఖపై మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: జిహెచ్ఎంసి కార్యాలయంలో పురపాలకశాఖపై ఐటి, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ సమీక్ష నిర్వహించారు. నగరంలోని రైల్వే ప్రాజెక్టు పనులు, ఆర్ వోబీ, ఆర్ యూబీల నిర్మాణం, భూసేకరణపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా...
వల”సలసల”
స్వస్థలాలకు వెళ్లేందుకే వలస కార్మికుల పట్టు
హైదరాబాద్ టోలిచౌకి, రామగుండం, అశ్వరావుపేటలో రోడ్డెక్కిన కూలీల ఆందోళనలు
సొంత రాష్ట్రాలకు రైళ్లల్లో పంపించాలని డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వలస కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు....
3 వరకు రైళ్లు బంద్.. టిక్కెట్ల పూర్తి సొమ్ము వాపస్: రైల్వే నిర్ణయం
న్యూఢిల్లీ : లాక్డౌన్ పొడిగింపు వల్ల... ఇప్పుడు అమల్లో ఉన్న ప్రయాణికుల రైళ్ల రద్దును మే 3వ తేదీవరకు కొనసాగించాలని భారతీయ రైల్వేశాఖ నిర్ణయించింది. ఆన్లైన్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి టిక్కెట్ల సొమ్ము...
గడిచిన 24 గంటల్లో 106 కరోనా కేసులు నమోదు: లవ్ అగర్వాల్
న్యూఢిల్లీ:దేశంలో మొత్తం 979 కరోనా కేసుల నమోదయ్యాయని, ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా వైరస్(కోవిడ్-19)పై హెల్త్ బులిటెన్ ను...
ఆపరేషన్ కరోనా.. రైల్వే బోగీల్లో ఐసోలేషన్ వార్డులు
హైదరాబాద్ : కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. రైల్వే శాఖ కోవిడ్19 బాధితుల కోసం బోగీల్లో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేస్తోంది. బాధితులను నిర్బంధంలో ఉంచేందుకు అవసరమైన మేరకు రైళ్లలో మార్పులు చేస్తోంది....
కరోనా ఎఫెక్ట్: పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు…
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. తాజాగా రైల్వేశాఖపైనా కోవిడ్19 ప్రభావం పడింది. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యం.. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో...
విజృంభిస్తోంది..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
ఇకపై రైలు టికెట్స్ అన్నీ ఆన్లైన్లోనే
హైదరాబాద్ ః దేశ వ్యాప్తంగా తొలి దశలో సుమారు వంద మార్గాల్లో 150 ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు ఏడాదిలోనే అందుబాటులోకి వస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 మార్గాల్లో...