Home Search
సమాజ్వాదీ పార్టీ - search results
If you're not happy with the results, please do another search
సమాజ్వాదీ పార్టీకి స్వామీ మౌర్య రాజీనామా
లక్నో: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అఖిలేష్ యాదవ్ సారథ్యం లోని సమాజ్ వాది పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం రాజీనామా సమర్పించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
బిసిలకు నాయకత్వం సమాజ్వాదీ పార్టీతో సాధ్యం
మన తెలంగాణ/ హైదరాబాద్: భారత దేశంలో బిసిలకు నాయకత్వం వహించే పార్టీ, బిసిల భవిష్యత్తుకు ఉన్న ఏకైక పార్టీ సమాజ్వాదీ పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. సింహాద్రి పేర్కొన్నారు....
సెప్టెంబర్లో జరిగే బహిరంగసభ విజయవంతం చేయాలి : సమాజ్వాదీ పార్టీ
హైదరాబాద్: యాదవ మహాసభను విజయవంతం చేయాలని సమాజ్వాదీ పార్టీ అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి అన్నారు. తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల...
సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్సై ఎఫ్ఐఆర్
రామ్పూర్(యూపి): సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రెండు రోజుల క్రితం ఎన్నికల సమావేశంలో పోలీసులు, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఆయన ‘రెచ్చగొట్టే’ మాటలన్నారని రామ్పూర్ అడ్మినిస్ట్రేషన్ ఫిర్యాదు...
సమాజ్వాదీ పార్టీ అన్ని విభాగాలు రద్దు
పార్టీ ప్రక్షాళనకు అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చర్యలు
లక్నో : రెండు లోక్సభ స్థానాల ఉపఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ఓటమి చెందిన నేపథ్యంలో సమాజ్వాదీ జాతీయ, రాష్ట్ర, జిల్లా అధ్యక్షులను, తొలగించడమే కాకుండా,...
విరాళాల సేకరణలో తెలుగు ప్రాంతీయ పార్టీలదే హవా
అత్యధికంగా బీఆర్ఎస్-&తర్వాత స్థానాల్లో వైసీపీ, టీడీపీ -
2022 -23లో ప్రాంతీయ పార్టీలకు రూ.200 కోట్లకుపైగా డొనేషన్లు-
అత్యధికంగా బీఆర్ఎస్కు రూ.154.03 కోట్లు -
వైఎస్సార్ సీపీకి రూ.16 కోట్లు, టీడీపీకి రూ.11.92 కోట్ల విరాళాలు-
నివేదిక విడుదల...
ఆమ్ఆద్మీ పార్టీకి టిఎంసి మద్దతు.. థాంక్యూ దీదీ అంటూ కేజ్రీవాల్ ట్వీట్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న ఆమ్ఆద్మీ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఫిబ్రవరి 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు...
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించిన ఇసి.. ఏ పార్టీకి ఎన్ని కోట్లంటే?
ఎలక్టోరల్ బాండ్ల పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలోని రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన సమాచారాన్ని ఇసి ఆదివారం అధికారిక వెబ్సైట్లో ఉంచింది. ఏ రాజకీయ పార్టీ ఎంత...
ఇడి, సిబిఐ దుర్వినియోగం సుప్రీంను ఆశ్రయించిన విపక్ష పార్టీలు..
ఇడి, సిబిఐ దుర్వినియోగం
గిట్టనివారిపై వేధింపులకు వాడుకుంటున్నారు
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, బిఆర్ఎస్ సహా 14 విపక్ష పార్టీలు
ఏప్రిల్ 5న విచారణకు సుప్రీం అంగీకారం
న్యూఢిల్లీ : ప్రతిపక్ష నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ తదితర దర్యాప్తు...
రేపు ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం
హైదరాబాద్: ఢిల్లీలో బుధవారం భారత్ రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి జనతాదళ్(సెక్యులర్), సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడి) నాయకులు హాజరు కానున్నారు. దేశ రాజధానిలోని సర్దార్ పటేల్ మార్గ్లోని బిఆర్ఎస్...
సమాజ్వాదీ నేత, కుటుంబ సభ్యుల దారుణ హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని సతారా గ్రామంలో సమాజ్వాదీ పార్టీ నేత, అతని భార్య, తల్లిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన బడౌన్ జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ...
దోషిగా తేలిన సమాజ్వాదీ నేత ఆజాంఖాన్
లక్నో: అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ కీలక నేత ఆజాం ఖాన్ను ద్వేషపూరిత ప్రసంగం ఆరోపణల కేసులో కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రామ్పుర్ కోర్టు శిక్ష ఖరారు...
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత కపిల్ సిబల్ రాజీనామా
సమాజ్ వాది మద్దతుతో రాజ్యసభకు నామినేషన్
న్యూఢిల్లీ : పరాజయాల పరంపరతో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ సంస్కరణలకు సిద్ధమవుతున్న వేళ ఆ పార్టీకి తాజాగా మరో పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేత...
భావసారూప్య పార్టీగా ఎఐఎంఐఎం నిరూపించుకోవాలి
మహా ఎన్సిపి చీఫ్ జయంత్ పాటిల్
ముంబై :ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అనేక మంది సమాజ్వాదీ అభ్యర్థులు ఓడిపోడానికి, తద్వారా బిజెపి విజయం సాధించడానికి ఎఐఎంఐఎం బాధ్యురాలని , అందుకని ఆ పార్టీ తన చేతల...
ప్రాంతీయ పార్టీలే శరణ్యం
నాలుగు రాష్ట్రాల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తున్నట్టు రూఢి కాడంతోనే ముఖ్యంగా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ లభించడంతోనే ప్రధాని నరేంద్ర మోడీ అత్యుత్సాహానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఉత్తరప్రదేశ్...
వారణాసిలో ఇవిఎంలు చోరీ: సమాజ్వాదీ ఆరోపణ
లక్నో: వారణాసి ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రా ( ఇవిఉం)లను ఎత్తుకెళ్లి పోయారని ఉత్తరప్రదేశ్లో బిజెపికి గట్టి పోటీయైన సమాజ్వాది పార్టీ మంగళవారం ఆరోపించింది. దీనిపై జిల్లా మెజిస్ట్రేట్...
ఉగ్రవాదులపై ఆ పార్టీలకు విపరీత సానుభూతి
ఉగ్రవాదులను ‘ జీ ’ అని సంబోధిస్తారు
సమాజ్వాది, కాంగ్రెస్లపై ప్రధాని మోడీ ధ్వజం
హర్దోయ్ ( యూపీ): అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో కోర్టు 49 మందికి మరణశిక్ష విధించిన కొన్ని రోజుల...
నకిలీ సమాజ్వాదీలను అధికారంలోకి రానివొద్దు: మోడీ
లక్నో: సమాజ్వాదీ పార్టీ(ఎస్పి) అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక వ్యతిరేక వర్గాలను రంగంలోకి దించిందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆరోపించారు. ‘నకిలీ సమాజ్వాదీలు’ ఒకవేళ అధికారంలోకి వస్తే పేదలకు కేంద్ర ఇస్తున్న ప్రయోజనాలను...
మా పార్టీ లోకి రండి… యోగీపై పోటీ చేయండి
గోరఖ్పుర్ సిట్టింగ్ ఎమ్ఎల్ఎకు ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ప్రతిపాదన
లఖ్నవూ: గోరఖ్పూర్ అర్బన్ ప్రస్తుత బిజెపి సిట్టింగ్ ఎంఎల్ఎ రాధామోహన్ దాస్ అగర్వాల్కు అవమానం జరిగిందని , ఆయనకు ఆసక్తి ఉంటే...
నేతల మాటలు.. రగిలిన మంటలు
బాధ్యతాయుతమైన వ్యక్తులు మాట్లాడే మాటలు, వ్యవహార శైలి సమాజంలో సామాన్య ప్రజానీకానికి ఆదర్శంగా ఉండాలి. రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న ఎంఎల్ఎలు, ఎంపిలు, మంత్రులు జాతి గౌరవాన్ని, దేశ సమగ్రతను పెంపొందించే విధం గా...