Home Search
సమాజ్వాదీ పార్టీ - search results
If you're not happy with the results, please do another search
మోడీ మ్యాచ్ ఫిక్సింగ్
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ మ్యాచ్ పాల్పడుతున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 400సీట్ల నినాదం సాధ్యం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంలో బిజెపి...
జయప్రద పారిపోయిన నిందితురాలు
లక్నో: ప్రముఖ నటి, మాజీ ఎంపి, బిజెపి కాయకురాలు జయప్రదను అరెస్టు చేయాలని యుపి ప్రత్యేక కోర్టు మంగళవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర ప్రదేశ్లోని ప్రత్యేక కోర్టులో ఆమెపై ఉన్న...
ఒంటరిపోరులో ఏనుగు గెలుస్తుందా!
వచ్చే ఏప్రిల్, మే లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఏ కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి చేసిన ప్రకటన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఇండియా’...
ధర్మబద్ధమా, మోడీ బద్ధమా!
‘జనవరి 22 వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహావైభవోపేతంగా జరగబోతోంది. దీనికి సంబంధించి అనేక రాజకీయ, ఆధ్యాత్మిక వాద, వివాదాలు భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. రామ మందిర నిర్మాణం, ప్రాణ...
దళిత నేత ప్రధాని కాగలరా?
విపక్ష ‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వంపై చెలరేగిన చిచ్చు కొత్తమలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పిఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని కూటమిలోని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతుండగా, ఆ అవసరం లేదని ఎన్సిపి తదితర...
హిందూయిజంపై ఎస్పి నేత మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: హిందూయిజంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం ఒక మోసం అని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని నరేంద్ర మోడీ...
శిక్ష పడిన బీజేపీ ఎమ్ఎల్ఎపై అనర్హత వేటు
లక్నో: బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్ఎల్ఎకు కోర్టు జైలుశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో దోషిగా తేలిన ఆ ఎమ్ఎల్ఎపై అనర్హత వేఏటు వేశారు. బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో తొమ్మిదేళ్ల కిందట...
పరాకాష్ఠకు కాంగ్రెస్ పరాజయాలు
తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి చెందడంతో 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు 28 రాజకీయ పక్షాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి...
‘ఇండియా’ కూటమికి దెబ్బ
తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్లలో వీగిపోడం జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాల విజయావకాశాలను దెబ్బ తీసేదిగా వుంది. రాజస్థాన్, చత్తీస్గఢ్లలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల ఆ పార్టీ...
నితీశ్ అసంతృప్తి!
ప్రతిపక్ష ‘ఇండియా’ (భారతీయ జాతీయ అభివృద్ధి, సమ్మిళిత కూటమి) మైత్రికి ఇక ఇంతే సంగతులా అనే ప్రశ్న నెమ్మది నెమ్మదిగా బలపడుతున్నది. ఈ కూటమిని కూడగట్టి ఒక దారికి తెచ్చిన బీహార్ ముఖ్యమంత్రి...
రాజస్థాన్ లో బిజెపి సెల్ఫ్ గోల్ ?
రాజస్థాన్ ఎన్నికల్లో తరచూ ప్రభుత్వ వ్యతిరేకతే కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. అందుకే గత పాతికేళ్లుగా కాంగ్రెస్, బీజేపీ... ఒకదాని తర్వాత మరొకటి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. ఈ రెండు పార్టీలలోనూ...
ఇండియా కూటమి జోరు తగ్గడానికి కాంగ్రెసే కారణం : నితీశ్ కుమార్
పాట్నా : కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనే నిమగ్నం కావడంతో విపక్షాల కూటమి “ఇండియా” పై అంతగా దృష్టి పెట్టడం లేదని, ఫలితంగా నిన్నమొన్నటివరకు కనిపించిన “ఇండియా కూటమి” దూకుడును...
యూపీలో 65 లోక్సభ స్థానాలకు ఎస్పీ పోటీ..
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని 80 లోక్సభ స్థానాల్లో 65 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు గురువారం వెల్లడించాయి. అభ్యర్థల...
ఈ ఎన్నికల్లో కనిపించని ‘ఇండియా’
కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలో గల ఎన్డిఎ ప్రభుత్వాన్ని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ‘ఇండియా’ పేరుతో ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ఉనికి ఆ తర్వాత మొదటిసారిగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలతోనే ఉనికి...
ఆజం ఖాన్ కుటుంబానికి షాక్.. ముగ్గురూ మూడు జైళ్లకు
ఎన్కౌంటర్ కావచ్చేమో : ఆజంఖాన్ వ్యాఖ్య
లక్నో : రెండు జనన ధ్రువీకరణ పత్రాల కేసులో సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్, ఆయన తనయుడు అబ్దుల్లా ఆజంను జైలు అధికారులు...
‘ఇండియా’లో విభేదాలు!
ప్రతిపక్ష ‘ఇండియా’ (భారత జాతీయ అభివృద్ధి, సమ్మిళిత కూటమి) కూటమిలో లుకలుకలు శ్రుతి మించి రాగాన పడుతున్నాయి. ఇది దాని నౌకను నడి సముద్రంలోనే ముంచివేసి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రొట్టె...
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శనివారం ఉదయం విడుదల కావడంతో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైందని చీఫ్ ఎన్నికల కార్యాలయం శనివారం ప్రకటించింది. నామినేషన్ల స్క్రూటినీ ఈనెల 31న జరుగుతుంది. బీజేపీ...
కాంగ్రెస్తో పొత్తు.. రెబల్స్ ముప్పు
హైదరాబాద్ ః రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు గెలుపుకోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అధికారం కైవసం చేసుకునేందుకు వ్యుహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా తమతో కలిసి వచ్చే...
కనీస ఉమ్మడి కార్యక్రమ రూపకల్పనకు ఇదే సమయం …
విపక్ష కూటమి “ఇండియా” కు సిపిఐ జాతీయ కార్యదర్శి అంజన్ సూచన
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఘోసి నియోజకవర్గం ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ విజయం సాధించడం విపక్షాల కూటమి “ఇండియా ”...
మొగ్గు ‘ఇండియా’ వైపే
సంపాదకీయం: ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మామూలుగా అయితే చెప్పుకోదగినవేమీ కాదు. ప్రతిపక్షాలు దాదాపు అన్నీ ‘ఇండియా’ కూటమిగా జట్టుకట్టి ఎన్నికల్లో బిజెపి మీద...