Home Search
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి - search results
If you're not happy with the results, please do another search
సికింద్రాబాద్లో వ్యాపారి ఇంట్లో చోరీ కేసు ఛేదన
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని సింధి కాలనీలో సంచలనంగా మారిన వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నేపా ల్కు చెందిన 10మందిని అరెస్టు చేయగా, మరో...
సికింద్రాబాద్లో వ్యాపారి ఇంట్లో చోరీ కేసు ఛేదన
హైదరాబాద్: సికింద్రాబాద్లోని సింధి కాలనీలో సంచలనంగా మారిన వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నేపాల్కు చెందిన 10మందిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో...
సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి..
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి బోనాల...
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
మెదక్ టౌన్: ఆషాడమాసంలో అంగరంగ వైభవంగా జరిగే ఉజ్జయిని సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని బోనాల సందర్భంగా ఆదివారం మెదక్ నియోజకవర్గం ప్రజల తరపున మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు...
మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: ఆషాడ బోనాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఆదివారం మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్లో నిర్వహించిన పూజలో ఆమె పాల్గొన్నారు. ఈ...
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నడ్డా
మనతెలంగాణ/ హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు....
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత..
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఆదివారం ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత...
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన సిఎం కెసిఆర్..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బంగారు బోనం సమర్పించారు. ఆదివారం ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.బోనాల పండుగ సందర్భంగా మహంకాళి అమ్మవారిని సిఎం కెసిఆర్...
ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన మంత్రి తలసాని
హైదరాబాద్: సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ పూజల అనంతరం తెల్లవారుజామున 3:30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బోనాలు...
ఉజ్జయిని అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత ఆదివారం మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. సనత్...
ఉజ్జయిని మహంకాళికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్
హైదరాబాద్: దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు...
సికింద్రాబాద్ బోనాల ఏర్పాటుపై మంత్రుల సమీక్ష
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల భాగమైన బోనాలు నాడు హైదరాబాద్, సికింద్రాబాద్కు పరిమితం కాగా, నేడు ఈ ఉత్సవాలు విశ్వవ్యాప్తమైయ్యాయని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్రెడ్డిలు అన్నారు. ఈ...
సికింద్రాబాద్ లో మంత్రి తలసాని పర్యటన
హైదరాబాద్: సికింద్రాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పర్యటిస్తున్నారు. ఎంజి రోడ్డులో గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను తలసాని పరిశీలించారు. ఎంజి రోడ్డు మార్గంలో గాంధీ విగ్రహం తొలగింపు...
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కెసిఆర్ కుటుంబ సభ్యులు
హైదరాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులకు మంత్రి తలసాని స్వాగతం పలకడం జరిగింది. భక్తులు తప్పనిసరిగా...
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని దంపతులు
హైదరాబాద్ : ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బంగారు బోనం, అమ్మవారికి బియ్యం సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు. పూర్ణ కుంభంతో...
భక్తుల కోర్కెలు నెరవేర్చే అమ్మవారు : బండి
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ సందర్శించారు. శనివారం మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా...
‘వర్షాలు తప్పనిసరిగా వస్తాయి.. కానీ’: స్వర్ణలత భవిష్యవాణి
హైదరాబాద్: గతేడాది మీరు ఇచ్చిన వాగ్దానం మరిచారని జోగిని స్వర్ణలత తెలిపారు. ప్రతి ఏటా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితిగా వస్తున్న విషయం తెలిసిందే. బోనాలలో భాగంగా...
బోనమెత్తిన లష్కర్..
హైదరాబాద్: ఆషాఢమాసం వచ్చిందంటే రాష్ట్రంలో బోనాల సందడి ప్రారంభమవుతుంది. గత ఆదివారం గోల్కొండ బోనాలు ప్రారంభం కాగా ఈ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. బోనాల పండుగ కోసం...
30 ఆలయాలకు పట్టువస్త్రాల సమర్పణ
చాంద్రాయణగుట్ట: చారిత్రక పాతబస్తీ హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరం 75వ (వజ్రోత్సవాలు) వార్షిక బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని 30 అమ్మవారి దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ అధ్యక్షులు రామ్దేవ్...
బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న అమిత్ షా
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్...