Friday, July 11, 2025
Home Search

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి - search results

If you're not happy with the results, please do another search

సికింద్రాబాద్‌లో వ్యాపారి ఇంట్లో చోరీ కేసు ఛేదన

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని సింధి కాలనీలో సంచలనంగా మారిన వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నేపా ల్‌కు చెందిన 10మందిని అరెస్టు చేయగా, మరో...

సికింద్రాబాద్‌లో వ్యాపారి ఇంట్లో చోరీ కేసు ఛేదన

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని సింధి కాలనీలో సంచలనంగా మారిన వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నేపాల్‌కు చెందిన 10మందిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో...
Man Died with electric shock at Secunderabad

సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి..

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి బోనాల...

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

మెదక్ టౌన్: ఆషాడమాసంలో అంగరంగ వైభవంగా జరిగే ఉజ్జయిని సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని బోనాల సందర్భంగా ఆదివారం మెదక్ నియోజకవర్గం ప్రజల తరపున మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు...

మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: ఆషాడ బోనాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఆదివారం మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్‌లో నిర్వహించిన పూజలో ఆమె పాల్గొన్నారు. ఈ...
Nadda visited Mahankali temple

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నడ్డా

మనతెలంగాణ/ హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు....
MLC Kavitha Offer Bonam to Ujjaini Mahankali Ammavaru

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత..

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించారు. ఆదివారం ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ క‌విత...
CM KCR Offer Bangaru Bonam to Ujjaini Mahankali Ammavaru

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన సిఎం కెసిఆర్..

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బంగారు బోనం సమర్పించారు. ఆదివారం ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.బోనాల పండుగ సందర్భంగా మహంకాళి అమ్మవారిని సిఎం కెసిఆర్...
Minister Talasani offers Bonam to Ujjaini Mahakal

ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన మంత్రి తలసాని

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ పూజల అనంతరం తెల్లవారుజామున 3:30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బోనాలు...
MLC kavitha presented bonam to Goddess Mahankali

ఉజ్జయిని అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత ఆదివారం మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. సనత్...
Minister Indrakaran presented silk clothes for Ujjaini Mahakali

ఉజ్జయిని మహంకాళికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్

హైదరాబాద్: దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు...
TS Ministers review meeting on Secunderabad Bonalu

సికింద్రాబాద్ బోనాల ఏర్పాటుపై మంత్రుల సమీక్ష

  హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల భాగమైన బోనాలు నాడు హైదరాబాద్, సికింద్రాబాద్‌కు పరిమితం కాగా, నేడు ఈ ఉత్సవాలు విశ్వవ్యాప్తమైయ్యాయని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు అన్నారు. ఈ...
Minister Talasani Srinivas Yadav

సికింద్రాబాద్ లో మంత్రి తలసాని పర్యటన

హైదరాబాద్: సికింద్రాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పర్యటిస్తున్నారు. ఎంజి రోడ్డులో గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను తలసాని పరిశీలించారు. ఎంజి రోడ్డు మార్గంలో గాంధీ విగ్రహం తొలగింపు...

గోల్కొండ బోనాల 2025 షెడ్యూల్ విడుదల

గోల్కొండ బోనాలు 2025 షెడ్యూల్ విడుదలయ్యింది. జూన్ 26వ తేదీ నుంచి హైదరాబాద్‌లో బోనాలు ప్రారంభం అవుతాయని జగదాంబిక మహంకాళీ దేవాలయం అధికారులు, పూజారులు తెలిపారు. రాష్ట్ర పండుగగా జరుపుకునే ఈ బోనాలకు...
Bandi Sanjay

హామీలను ఎగ్గొట్టడమే ప్రజా పాలనకు గీటురాయా?:బండి సంజయ్

సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి, బిజెపి నేత బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ఇన్నాళ్లు కొనసాగిన పాలన ప్రజా...
Bonalu Festival to begin from July 7th

బోనమెత్తేందుకు భాగ్యనగరం సిద్ధం

గోల్కొండలో ఆలయ మెట్లకు భక్తులు బొట్లు పెట్టి పూజలు జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో జాతర ఆరంభం ఈ నెల 7 నుంచి బోనాలు షురూ విస్తృత ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో...

భక్తుల కోర్కెలు నెరవేర్చే అమ్మవారు : బండి

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ సందర్శించారు. శనివారం మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా...
Mathangi Swarnalatha says Rangam Bhavishyavani

‘వర్షాలు తప్పనిసరిగా వస్తాయి.. కానీ’: స్వర్ణలత భవిష్యవాణి

హైదరాబాద్: గతేడాది మీరు ఇచ్చిన వాగ్దానం మరిచారని జోగిని స్వర్ణలత తెలిపారు. ప్రతి ఏటా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితిగా వస్తున్న విషయం తెలిసిందే. బోనాలలో భాగంగా...

బోనమెత్తిన లష్కర్..

హైదరాబాద్: ఆషాఢమాసం వచ్చిందంటే రాష్ట్రంలో బోనాల సందడి ప్రారంభమవుతుంది. గత ఆదివారం గోల్కొండ బోనాలు ప్రారంభం కాగా ఈ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. బోనాల పండుగ కోసం...

30 ఆలయాలకు పట్టువస్త్రాల సమర్పణ

చాంద్రాయణగుట్ట: చారిత్రక పాతబస్తీ హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరం 75వ (వజ్రోత్సవాలు) వార్షిక బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని 30 అమ్మవారి దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ అధ్యక్షులు రామ్‌దేవ్...

Latest News

రంగంలోకి ఇడి