Saturday, April 20, 2024

వేములవాడలో యాసిడ్ దాడి

- Advertisement -
- Advertisement -

Acid attack in Vemulawada

వేములవాడ: రాజన్నసిరిసిల్లలోని వేములవాడ లిప్పపూర్ లో యాసిడ్ దాడి జరిగింది. చికెన్ నాణ్యత విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. 10 మంది చికెన్ సెంటర్ నిర్వాహకులపై చిరువ్యాపారులు యాసిడ్ దాడి చేశారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. బాధితుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News