- Advertisement -
అమరావతి: రెవెన్యూ ఉద్యోగులంతా కష్టపడి ఆదర్శంగా పనిచేయాలని ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రెవెన్యూ దినోత్సం సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులందరికీ (Revenue employees) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఉద్యోగులు, ప్రజలు, రైతులతో మమేుకమై ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పూడూ అండగా ఉంటుందని అనగాని సత్య ప్రసాద్ భరోసా ఇచ్చారు.
- Advertisement -