Monday, May 13, 2024

ఢిల్లీలో ఆగని సిఎఎ అల్లర్లు.. రంగంలోకి దిగిన అమిత్ షా

- Advertisement -
- Advertisement -

Amit Shah

న్యూఢిల్లీ: సిఎఎకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో రెండో రోజు అల్లరి మూకలు రెచ్చిపోయాయి. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కెజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ అల్లర్లలో పోలీస్ తో సహా ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, కాంగ్రెస్ నాయకుడు సుభాష్ చోప్రా, బిజెపి నాయకులు మనోజ్ తివారీ, రంబీర్ సింగ్ బిధురి తదితరులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తున్నారు.

Amit Shah is chairing meeting with Delhi CM Kejriwal, Union Home Minister Amit Shah is chairing a meeting with Delhi CM Arvind Kejriwal, Lt Governor Anil Baijal,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News