Thursday, May 2, 2024

కాంగ్రెస్ లో గొడవలు… కొట్టుకున్న కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కూకట్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ విస్త్రృతస్థాయి సమావేశంలో ఘర్షణ చోటుచేసుకుంది. విస్త్రృతస్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. బండి రమేష్ ప్రసంగిస్తుండగా పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News