Thursday, May 2, 2024

ప్రగతిభవన్ చేరుకున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR to Reached Pragathi Bhavan

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతిభవన్ కు చేరుకున్నారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఆయన రెండు వారాల తర్వాత తొలిసారి ప్రగతిభవన్ కు చేరుకున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లను ఫైనల్ చేయనున్నారు. అటు రాష్ట్రంలో కరోనా మహమ్మారిపై అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో వీకెండ్ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోనున్నారు.

CM KCR to Reached Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News