Thursday, May 2, 2024

ఆ లక్ష్యంతోనే తుక్కుగూడలో కాంగ్రెస్ ‘జనజాతర’ సభ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ జనజాతర సభ శనివారం సాయంత్రం తుక్కుగూడలో ప్రారంభం కానుంది. తుక్కుగూడ కాంగ్రెస్ సభకు పిసిసి అధ్యక్షుడు సభాధ్యక్షత వహిస్తున్నారు. సభకు రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఇతర నేతలు హాజరుకానున్నారు. జనజాతర సభలో మేనిఫెస్టో తెలుగుప్రతిని రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. తెలంగాణ మోడల్ ను దేశానికి అందించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ సభ నిర్వహిస్తోంది. రాష్ట్ర నలుమూలల నుంచి 10 లక్షల మందికి పైగా ప్రజలు సభకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News