Saturday, April 27, 2024

తొర్రూరులో రోడ్డుప్రమాదం: దంపతులు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

Couple spot dead in Road accident at thorrur

తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారిమడూర్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దంపతులు వెళ్తున్న బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Couple spot dead in Road accident at thorrur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News