Friday, May 3, 2024

మహబూబ్‌నగర్ అభివృద్ధికి డికె అరుణ అడ్డుపడుతున్నారు: శ్రీనివాస్

- Advertisement -
- Advertisement -

DK Arun against Mahaboobnagar development

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి డికె అరుణ అడ్డుపడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. పాలకొండలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్రిడ్జ్, రోడ్డు కాంట్రాక్ట్‌లు డికె అరుణ భర్త తీసుకొని పనులు పూర్తి చేయటం లేదని మండిపడ్డారు. జిల్లా అభివృద్ధికి తాము అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News