- Advertisement -
వరంగల్: ధాన్యం, మక్కలు కొనుగోలుకు ప్రభుత్వం 30 వేల కోట్లు కేటాయించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జనగామ జిల్లాలోని విన్నూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. లాక్డౌన్ నేపథ్యంలో రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని హెచ్చరించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణలో ఇప్పటి కరోనా రోగుల సంఖ్య 364కు చేరుకోగా 11 మంది మృత్యువాతపడ్డారు. భారత్ దేశంలో కరోనా 4858 మందికి సోకగా 133 మంది చనిపోయారు.
Don’t panic, every nut buy by Govt says Errabelli
Don’t panic, every nut buy by Govt says Errabelli
- Advertisement -