Thursday, May 2, 2024

నేపాల్ మీదుగా భారతీయులు ఇతర దేశాలకు వెళ్లవద్దు

- Advertisement -
- Advertisement -

Don’t travel to Kathmandu just for transiting to third countries

భారత దౌత్యకార్యాలయం సూచన

ఖాట్మండ్ : నేపాల్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లాలనుకున్న భారతీయులు ఆ ప్రయాణాలను విరమించుకోవాలని ఖాట్మండ్ లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం సూచించింది. తమ దేశం మీదుగా ఇతర దేశాలకు అనేక అవసరాలపై వెళ్లే విదేశీ ప్రయాణికుల రాకపోకలను కరోనా నేపథ్యంలో ఖాట్మండ్ నిషేధించింది. ఖాట్మండ్ లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా విదేశీయులు ఎవరూ ఇతర దేశాలకు వెళ్లరాదని నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 28 అర్ధరాత్రి నుంచి ఈ నిషేధం అమలు లోకి వస్తుందని ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News