Thursday, May 2, 2024

పల్నాడులో భూకంపం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కారుమంచితో పాటు పరిసర గ్రామాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి భయటకు పరుగులు తీశారు. భూపరిశోధన అధికారులు ఇంకా వివరాలు వెల్లడించలేదు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. స్వల్పంగా భూమి కంపించిందని స్థానిక మీడియా వెల్లడించింది.

Also Read: ఆర్‌కె బీచ్‌లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News