Thursday, May 2, 2024

యుపిలో పాముకాటుకు ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Five killed in snake bite in UP

 

బలియా: ఉత్తర్‌ప్రదేశ్ బలియా జిల్లాలోని వేర్వేరు చోట్ల పాములు కరిచి ఐదుగురు మరణించారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జరిగిన దుర్ఘటనల్లో వారు మరణించారని పోలీసులు తెలిపారు. నవగాయి గ్రామంలో ఒకరు, అత్రాలీకర్మాతాలో ఒకరు, ఇబ్రహీమాబాద్ నౌబ్రార్‌లో ఒకరు, దాల్కీ నెంబర్ 1 గ్రామంలో ఒకరు, హరిపూర్‌లో ఒకరు మరణించారని పోలీసులు తెలిపారు. చనిపోయినవారి వయసులు వరుసగా 22,28,14,6,18 అని వారు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News