Tuesday, May 14, 2024

పాల్‌గఢ్‌లో అగ్నిప్రమాదం: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Four members dead in paligarh fire accident

ముంబయి: మహారాష్ట్రలోని పాల్‌గఢ్ జిల్లాలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో నలుగురు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News