- Advertisement -
అక్లాండ్: న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఏడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 43 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత బ్యాట్స్ మెన్లలో పృధ్వీ షా 24 పరుగులు చేసి జమ్సీన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. మయాంక్ అగర్వాల్ మూడు పరుగులు చేసి బెనెట్ బౌలింగ్ లో టైలర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
India Loss Two Wickets for 43 Runs in Ind vs NZ
- Advertisement -