Thursday, May 9, 2024

IPL 2024: సంజూ మెరుపు ఇన్నింగ్స్.. లక్నో ముందు భారీ టార్గెట్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2024 లీగ్ దశలో లక్నో సూపర్ గెయింట్స్ జట్టతో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్(82 నాటౌట్) భారీ అర్థ శతకంతో చెలరేగాడు. ఇక, ఓపెనర్ యశస్వి జైస్వాల్(24), రియాన్ పరాగ్(43), ధ్రువ్ జురెల్(20 నాటౌట్)లు రాణించారు. దీంతో రాజస్థాన్, లక్నోకు 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News