Thursday, March 28, 2024

అయ్యప్ప భక్తులపై జవాన్ల దాడి..

- Advertisement -
- Advertisement -

 

తిరుపతి: అయ్యప్పస్వామి భక్తులపై జవాన్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శబరిమల నుంచి హైదరాబాద్‌ వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోటుచేసుకుంది. శబరిమలను దర్శించుకుని రైలులో తిరుగు ప్రయాణం చేస్తున్న అయ్యప్ప భక్తులపై కొందరు జవాన్లు  మద్యం సేవించి, ఆ మత్తులో దురుసుగా ప్రవర్తిస్తూ దాడికి దిగారు. ఈ ఘటనపై బాధిత భక్తులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాడికి పాల్పడ్డ ఇద్దరు జవాన్లను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Jawans Attack on Ayyappa Devotees in Shabari Express

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News