Thursday, May 2, 2024

కాంగ్రెస్ నుంచి బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

నాగల్‌గిద్దా: మండల పరిధిలోని ఔదత్‌పూర్ గ్రామానికి చెందిన వంద మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదివారం ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఖేడ్ నియోజకవర్గంలోని అభివృద్ధ్ది పనులు చూసి పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News