Tuesday, May 14, 2024

మలాన్ సెంచరీ…

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 33 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 221 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. డేవిడ్ మలాన్ సెంచరీతో చెలరేగాడు. 97 బంతుల్లో 122 పరుగులతో మలాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. జానీ బయిస్ట్రో 52 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ మలాన్(122), జోయ్ రూట్(46) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

Also Read: శ్రీవారిని దర్శించుకున్న కెసిఆర్ సతీమణి శోభ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News