Saturday, July 27, 2024

ప్రధాని మోడీతో మమత బెనర్జీ భేటీ

- Advertisement -
- Advertisement -

Mamata-And-PM-Modi

కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోడీతో పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ రాజ్ భవన్ లో భేటీ అయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం సిఎఎ, ఎన్ఆర్ సిపై ప్రధానితో ఆమె చర్చలు జరిపారు. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ.. ఆమె రాజ్ భవన్ ఎదుట నిరసన చేపట్టిన అనంతరం మోడీతో భేటీ కావడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చర్యనీయాంశంగా మారింది. కాగా, రెండు రోజుల పర్యటన కోసం కోల్ కతా చేరుకున్న ప్రధాని మోడీకి బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Mamata Banerjee Meets PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News