Thursday, May 2, 2024

కిడ్నాప్… వ్యక్తిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు

- Advertisement -
- Advertisement -

రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ వద్ద దారుణం చోటుచేసుకుంది. చెరువు వద్ద ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. మృతుడు జోగిపేటకు చెందిన చాకలి మల్లేశంగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు చాకలి మల్లేశంను అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News