Saturday, April 27, 2024

అల్లం నారాయణను పరామర్శించిన మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

Minister Koppula who consulted Allam Narayana

హైదరాబాద్: రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం పరామర్శించారు. అల్లం నారాయణ సతీమణి పద్మ గత నెల 22వ తేదీన అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొప్పుల ఆదివారం సనత్‌నగర్‌లోని అల్లం నారాయణ నివాసానికి వెళ్లి పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించి అల్లం నారాయణను పరామర్శించారు. అల్లం నారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News