Monday, May 20, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి ఏడు కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం శ్రీవారిని 75,776 మంది భక్తులు దర్శించుకున్నారు. బుధవారం శ్రీవారిక 22700 మంది భక్తులు తలనీలాలు సమపర్కించుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవరా హుండీ ఆదాయం దాదాపుగా రూ.4.14 కోట్లుగా ఉంది.

Also Read: తిరుమలలో చిక్కిన మరో చిరుత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News