Friday, May 3, 2024

నన్ను తిట్టాల్సిన అవసరం పవన్, అభిమానులకు ఏమొచ్చింది: ముద్రగడ

- Advertisement -
- Advertisement -

అమరావతి: పవన్ తన అభిమానులతో తనని బూతులు తిట్టిస్తున్నారని ముద్రగడ పద్మనాభం తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ముద్రగడ మరో లేఖ రాశారు. తనని తిట్టాల్సిన అవసరం పవన్, అభిమానులకు ఏమొచ్చిందన్నారు. పవన్ అభిమానుల మెసేజ్‌లకు భయపడి లొంగిపోయేరకాన్ని కాదని ముద్రగడ హెచ్చరించారు. పవన్ సినిమాల్లో హీరో తప్ప రాజకీయాల్లో కాదని చురకలంటించారు. పవన్ వద్ద తాను నౌకరిగా పని చేయడం లేదని ముద్రగడ దుయ్యబట్టారు.

Also Read: 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News