Thursday, March 28, 2024

ఉప్పల్ రింగ్ రోడ్డులో ఆటోను ఢీకొట్టిన లారీ: విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

 

 

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లిటిల్ ఫ్లవర్ కాలేజీ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒక విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. హబ్సిగూడ భాష్యం స్కూల్ చెందిన విద్యార్థులు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

One Student died in Lorry Collided to Auto in Uppal, four Bhashyam Student injured in Auto accident in Uppal Ring road, Police Case registered on driver

 

One Student died in Lorry Collided to Auto in Uppal
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News