Home Search
ఇమ్రాన్ ఖాన్ - search results
If you're not happy with the results, please do another search
ఐఎం ఉగ్రవాదులు నలుగురికి పదేళ్ల జైలు
న్యూఢిల్లీ : ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2012 లో దేశంలో ఉగ్రదాడులు చేయడానికి కుట్ర పన్నారన్న నేరంపై ఇండియన్ ముజాహిదీన్ ( ఐఎం ) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురికి ఢిల్లీ కోర్టు...
రైతులపై విషం చిమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ
సూర్యాపేట: రైతులకు మూడు గంటల విద్యుత్ ఇస్తే సరిపోతుందంటూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల కోదాడ బీఆర్ఎస్ పార్టీ ప ట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర...
పథకం ప్రకారం వ్యక్తి దారుణ హత్య
సిటీబ్యూరో: జనాల ను బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు డి మాండ్ చేస్తున్న వ్యక్తిని పథకం ప్రకారం హత్య చేశారు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హ ఫిజ్ పేట్లో...
హత్య కుట్రను భగ్నం చేసిన ఫలక్నుమా పోలీసులు
చాంద్రాయణగుట్ట: తన భార్యకు మంత్రాలు చేయించాడని...ఆమెతో చనువుగా ఉంటున్నాడని...సంతానం లేదంటూ ప్రచారం చేస్తున్నాడని...ఇలా తనను వేధిస్తున్న వరుసకు సోదరుడి (తోడల్లుడు)ని హత్య చేసే నేరపూరిత కుట్రను ఫలక్నుమా పోలీసులు భగ్నం చేశారు. విశ్వసనీయ...
బైక్లు చోరీ చేస్తున్న ముగ్గురి అరెస్టు
సిటిబ్యూరోః బైక్లు చోరీచేస్తున్న ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9 బైక్లు, ల్యాప్టాప్, మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం....నగరానికి చెందిన ఎండి...
మోడీపై ఫిర్యాదు: పాక్ నటికి ఢిల్లీ పోలీసుల కౌంటర్
న్యూస్డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై ఫిర్యాదు చేసేందుకు తనకు ఢిల్లీ పోలీసుల ఆన్లైన్ అడ్రస్ కావాలంటూ ట్వీట్ చేసిన పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీకి ఢిల్లీ పోలీసులు గట్టి జవాబే ఇచ్చారు. మంగళవారం...
మహిళపై పోలీసు బ్రదర్స్ సామూహిక అత్యాచారం..
పిలిభిత్: ఉత్తర్ ప్రదేశ్లోని పిలిభిత్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్, షామ్లి జిల్లాలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న అతని అన్న నెలల తరబడి ఒక మహిళను బంధించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
షామ్లిలో నివసించే ఒక...
సనత్నగర్లో 8 ఏళ్ల బాలుడిని హత్య చేసిన హిజ్రా
సనత్ నగర్ : హైదరాబాద్ లోని సనత్ నగర్ లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలుడిని ఓ హిజ్రా హత్యచేశాడు. తల్లిదండ్రులు ఆరోపించినట్లు నరబలి జరగలేదని పోలీసులు తేల్చారు. బాలుడి...
పాక్లో హక్కుల ఉల్లంఘనలు ఆందోళనకరం
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనలు, భావ వ్యక్తీకరణకు విఘాతాలు ఏర్పడుతున్నాయని అమెరికా చట్టసభ ప్రముఖుడు బ్రాడ్ షెర్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం ఇకనైనా దేశంలో చట్టాల...
హైదరాబాద్లో హనీ ట్రాప్
కిలాడీ లేడితోపాటు తొమ్మిదిమంది అరెస్టు
ప్రధాన నిందితుడు డిస్మిస్డ్ హోంగార్డు
బ్లాక్మెయిల్ చేసి లక్షలాది రూపాయలు వసూలు
వివరాలు వెల్లడించిన డిసిపి రాజేష్ చంద్ర
మనతెలంగాణ: హనీ ట్రాప్తో పలువురిని బ్లాక్మెయిల్ చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న...
పిఎఫ్ఐ కేసు 11మందిపై ఛార్జిషీట్
నిజామాబాద్ : నిజామాబాద్ పిఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. దీనికి సంబంధించి 11 మం దిపై హైదరాబాద్ ఎన్ఐఎ ప్రత్యేక కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. నిజామాబాద్లో జులై 4న పాపులర్...
నిజామాబాద్ పిఎఫ్ఐ కేసులో 11 మందిపై ఎఐఎ అభియోగపత్రం
న్యూఢిల్లీ: నిషిద్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్ఐ) ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహించడం, ఉగ్రవాద కార్యకలాపాల కోసం వ్యక్తులను రిక్రూట్ చేయడం వంటివి చేస్తున్నదని పేర్కొంటూ, ఆ సంస్థకు చెందిన 11 మందిపై...
రాజకీయాలకు దూరంగా ఉండండి
పాక్ కమాండర్లకు ఐఎస్ఐ ఆదేశం
ఇస్లా మాబాద్: రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ తన కమాండర్లకు ఆదేశాలు జారీచేసింది. రానున్న పంజాబ్ ఎన్నికలలో అవకతవకలకు పాల్పడేందుకు ఐఎస్ఐకు చెందిన కొందరు...
ఇండియా మరోసారి గ్రేట్
ఇంధన ధరల తగ్గింపుపై ఇమ్రాన్
ఇస్లామాబాద్ : ఇంధన ధరల తగ్గింపు పట్ల భారతదేశాన్ని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ మరోసారి అభినందించారు. రష్యా నుంచి తక్కువ రేట్లకు చమురు తెప్పించుకోవడం వల్లనే ఇది...
ల్యాప్టాప్ తెచ్చిన తంటా!
17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన పిటీవీ యాజమాన్యం
ప్రధాని షరీఫ్ పర్యటన కవరేజిలో విఫలమైనందుకు చర్య
ఇస్లామాబాద్: పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ లాహోర్ పర్యటనకు సరైన కవరేజ్ ఇవ్వనందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్...
సౌదీ అరేబియాకు స్వంత ఖర్చుతోనే పాక్ ప్రధాని పర్యటన : పాక్
ఇస్లామాబాద్ : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా పర్యటనకు వాణిజ్య విమానంలో స్వంత ఖర్చులతోనే వెళ్తారని ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఆయన ప్రభుత్వ వ్యయం తోనే తన 16 మంది...
భారత్తో శాంతియుత సంబంధాలను పాకిస్థాన్ కోరుకుంటోంది: షెహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: పాక్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ మంగళవారం మాట్లాడుతూ తనను అభినందించినందుకు నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. తమ దేశం భారత్తో శాంతియుత, సహకార సంబంధాలను కోరుకుంటోందని అన్నారు. సోమవారం ప్రధానమంత్రిగా...
డిప్యూటీ స్పీకర్ విధానాన్ని తప్పుపట్టిన పాక్ సుప్రీంకోర్టు..
ఇస్లామాబాద్: సుప్రీం కోర్టులో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఎదురుదెబ్బ తగిలింది. అవిశ్వాస తీర్మానం విషయంలో డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరీ తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయమని సుప్రీం స్పష్టం చేసింది. అవిశ్వాస తీర్మానం...
ముందస్తు ఎన్నికలకు వెళ్లుతా
అవిశ్వాస కీలక దశలో ఇమ్రాన్
రాజీనామాకు దిగేది లేదు
సైన్యం మూడు ఆప్షన్లు ఇచ్చింది
ఇస్లామాబాద్ : ప్రస్తుత తరుణంలో దేశంలోని ‘ వ్యవస్థ’ (ఎస్టాబ్లిష్మెంట్ )తనకు మూడు మార్గాలను ఎంచుకునే అవకాశం ఇచ్చిందని...
50 మంది పాక్ మంత్రులు గయబ్
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ప్రభుత్వం సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఇమ్రాన్ఖాన్ పార్టీకి చెందిన దాదాపు 50 మంది మంత్రులు ఎక్కడున్నారనేది తెలియడం లేదు. వీరంతా అదృశ్యస్థితిలోకి వెళ్లారు. అధికార పిటిఐ మంత్రుల పిటి...