Home Search
భూకంపం - search results
If you're not happy with the results, please do another search
హిమాచల్లో సైనికులతో కలిసి మోడీ దీపావళి వేడుకలు
లేప్చా: ఆదివారం హిమాచల్ ప్రదేశ్ లోని లేప్చాలో భారత సైన్యంతో కలిసి ప్రధాని మోడీ దీపావళి పండగ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సైనిక బలగాలను ఉద్దేశించి ప్రసంగించారు. ధైర్యసాహసాలు కలిగిన మీరు...
గుర్బాజ్… హ్యాట్సాఫ్ టు యూ!
సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఆఫ్గన్ జట్టు చివరివరకూ పోరాడి పరాజయం పాలై, సెమీస్ కు చేరకుండానే వైదొలగింది. ప్రపంచ కప్ టోర్నమెంటులో ఆఫ్గనిస్తాన్ ఓడిపోయి ఉండవచ్చు. కానీ, ఆ...
ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..
న్యూఢిల్లీ : ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం 3.36 గంటలకు 2.6 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర జిల్లాలో భూమికి 10 కిమీ దిగువన ఈ భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్...
నేపాల్ లో మళ్లీ భూప్రకంపనలు
నేపాల్ ప్రజలు మరోసారి భూకంపం భయంతో వణికిపోయారు. రెండు రోజుల కిందట నేపాల్ లో భూకంపం బారినపడి 150మందికి పైగా మరణించారు. మరోసారి భూకంపం రావడంతో జనం అల్లాడిపోయారు. వెంటనే ఇళ్లలోంచి రోడ్లమీదకు...
నేపాల్ వీధుల్లోనే రాత్రంతా జనం..
ఖాట్మాండూ : భూకంప విలయం ధాటికి అతలాకుతలం అయిన నేపాల్లో వేలాది మంది శనివారం రాత్రి అంతా వీధుల్లోనే గడపాల్సి వచ్చింది. ముందుగా అత్యంత తీవ్రస్థాయి భూకంపం రావడం తరువాత వరుసగా రెండు...
అర్థరాత్రి నేపాల్ విలవిల
ఖాట్మాండు : నేపాల్లోని పర్వతపంక్తుల పశ్చిమ ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి పెనుభూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై అత్యంత శక్తివంతంగా 6.4 పాయింట్ల తీవ్రతతో భూమికంపించడంతో కనీసం 143 మంది దుర్మరణం చెందారు. మారుమూల...
అఫ్ఘన్లో ప్రళయ విలయమే..
కాబూల్ : కరడుగట్టిన ఆంక్షల అత్యధిక సంఖ్యాక నిరుపేదల దేశం అఫ్ఘనిస్థాన్ను పెను భూకంపం కకావికలం చేసింది. కనీసం 2000 మంది భూకంప తాకిడితో మృతి చెందారు. ఇప్పటికీ లెక్కలేనంత మంది క్షతగాత్రులై...
కంపించిన పశ్చిమ అఫ్ఘనిస్థాన్
ఇస్లామాబాద్ : పశ్చిమ అఫ్ఘనిస్థాన్లో శనివారం పలు తీవ్రస్థాయిలో భూమి కంపించింది. అనంతర ప్రకంపనలు కూడా చోటుచేసుకున్నాయి. హెరాత్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ పరిణామంలో కనీసం 15 మంది చనిపోయినట్లు, దాదాపు 40...
భూవివాదం… 60 ఏళ్ల వృద్ధుడిని ట్రాక్టర్ తో తొక్కించి….
లక్నో: భూవివాదం నేపథ్యంలో 60 ఏళ్ల వృద్ధుడిని ట్రాక్టర్తో తొక్కించి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నర్ఖి ప్రాంతం ఫతేపూర్కు చెందిన జగదీష్...
శవాల దిబ్బ
2 వేలకు చేరిన మొరాకో భూకంప మృతులు
వీధుల్లో గడుపుతున్న భూకంప బాధితులు
1400 మందికి తీవ్రగాయాలు
దేశాన్ని వీడి వెళ్తున్న టూరిస్టులు
విమానాశ్రయాలు కిటకిట
మారకేష్ : మొరాకోలో శుక్రవారం రాత్రి వచ్చిన తీవ్ర భూకంపంలో మృతుల సంఖ్య...
మొరాకోలో 2000 కు చేరిన మృతుల సంఖ్య
మారకేష్ : మొరాకోలో శుక్రవారం రాత్రి వచ్చిన తీవ్ర భూకంపంలో మృతుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 2012 కు చేరింది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. ఓ ఫెంచివాసిని తాజాగా గుర్తించారు....
మొరాకో నేలమట్టం
మర్రాకేశ్(మొరాకో): ఆఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన ఘోర భూకంపంలో మృతుల సంఖ్య 1037కు చేరింది. భూకంపం ధాటికి మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 1200 మంది తీవ్రంగా గాయపడ్డారని మొరాకో...
విదేశీయులకు ఎవరెస్ట్ పర్వతారోహణ ఫీజు పెంచనున్న నేపాల్
కాట్మండు : ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడానికి అనుమతి కోరే విదేశీ యాత్రికులకు రాయల్టీ ఫీజు 4000 డాలర్ల నుంచి 15000 డాలర్లకు పెంచడానికి యోచిస్తున్నట్టు నేపాల్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఈ పెంపు...
జైపూర్లో అరగంటలో వరుసగా 3 భూకంపాలు
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్లో శుక్రవారం తెల్లవారుజామున వరుసగా మూడు సార్లు భూమి కంపించింది. అరగంట వ్యవధిలోనే జైపూర్లో వరుసగా మూడుసార్లు భూప్రకంపనలు సంభవించాయి.
శుక్రవారం తెల్లవారుజామున 4.10 గంటలకు మొదటి భూకంపం సంభించింది....
పిడుగుపాటు కారణాలు
వడం కొంచెం ఆలస్యమైనా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వానలు రానే వచ్చాయి. ఆకాశం మేఘాలతో అప్పుడప్పుడు జిగేల్మని మెరుపులుతో వర్షం కురుస్తూ ఉంటుంది.నింగిలో ఉన్నంత వరకూ మెరుపు చూడడానికి మనోహరంగా ఉంటుంది....
అలస్కా కు సునామీ హెచ్చరిక
వాషింగ్టన్ : అమెరికాలోని అలాస్కా వద్ద పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2 పాయింట్లుగా రికార్డు అయింది. అలాస్కా ద్వీపకల్పం ప్రాంతాన్ని ఈ భూకంపం తాకిందని అమెరికా భూగర్భ...
పట్టువదలని విక్రమార్కుడిలా జిపి కార్మికుల సమ్మె
దమ్మపేట : జోరు వానను సైతం లెక్కచేయకుండా, పట్టువదలని విక్రమార్కుడిలా గ్రామపంచాయతీ పారిశుద్ద కార్మికులు సమ్మెను కొనసాగించారు. ఈ సందర్భంగా గురువారం ఎనిమిదవ రోజు సమ్మెలో పంచాయతీ కార్మికుల మండల అధ్యక్షుడు పందేటి...
రాష్ట్రానికి విపత్తు నిధులు రూ.188 కోట్లు
మనతెలంగాణ/ హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలు, వరదలతో ఆగమవుతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర సాయాన్ని విడుదల చేసింది. తుఫాను, కరువు, భూకంపం, అగ్నిప్రమాదం. వరదలు,...
రాష్ట్రాలకు విపత్తు సాయం
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలు, వరదలతో ఆగమవుతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర సాయాన్ని విడుదల చేసింది. తుఫాను, కరువు, భూకంపం, అగ్నిప్రమాదం. వరదలు,...
షిండే ఇంజిన్ ఇక పట్టాలు తప్పినట్లే: సంజయ్ రౌత్
ముంబై : ఎన్సిపి వెళ్లి ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడం ఏక్నాథ్ షిండే తన ముఖ్యమంత్రి పదవిని చేజార్చుకోవడానికి దారితీస్తుందని శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాలలో...