Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
రూ. 40 వేల కోట్ల రాష్ట్ర ఆస్తులను అమ్మేందుకు కేంద్రం యత్నం !
హైదరాబాద్ : ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు...
నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సినీనటి సాయిపల్లవి
హైదరాబాద్: గో సంరక్షకులను, కశ్మీర్ పండిట్లను ఊచకోత కోసిన ఉగ్రవాదులను ఒకే గాటిన కట్టారంటూ తనపై వస్తున్న విమర్శలపై సినీనటి సాయిపల్లవి స్పందించారు. శనివారం ఇన్స్టాగ్రామ్లో ఆమె ఓ వీడియో సందేశాన్ని పెట్టారు....
ట్రిపుల్ ఐటి సమస్యకు పరిష్కారం
మన తెలంగాణ/బాసర/భైంసా: బాసర ట్రిపుల్ ఐటీలో ఐదు రోజులుగా విద్యార్థులు ఆందోళన బాటపట్టడంతో శనివారం సాయంత్రం దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలు ఆందోళన చేస్తున్న...
రేపు రైతుల ఖాతాల్లోకి ధాన్యం డబ్బులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన బకాయిలను సోమవారం సాయంత్రంలోగా చెల్లిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇప్పటివరకూ 50లక్షల మెట్రిక్ టన్నుల...
ఎన్పిడిసిఎల్లో 82 పోస్టుల భర్తీ
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ఎన్పిడిసిఎల్ పరిధిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 82 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ప్రక్రియకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను...
సూత్రధారి సుబ్బారావు?
మన తెలంగాణ/హైదరాబాద్/సిటీ బ్యూరో : అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చెలరేగిన అల్లర్లను ప్రోత్సాహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎపి ప్రకాశం జిల్లా...
ఆ చట్టం కింద కేసు నమోదైతే.. ఇక అంతే సంగతులు.. ఆర్మీలో ఉద్యోగం ఇక కల్ల..!!
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతీయ రైల్వే చట్టం కింద నమోదైన కేసులను ఉపసంహరించే అవకాశం లేదు. ఆ కేసుల్లో చిక్కుకుంటే ఆర్మీలాంటి కీలక ఉద్యోగాలు చేసేందుకు అనర్హులుగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు...
సాయి పల్లవి గొప్పగా నటించింది
పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, లేడి పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ’విరాటపర్వం’. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన...
కొత్తగా 247 కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 247 కొవిడ్ కేసులు నమోదుయ్యాయి. గడిచిన 24 గంటల్లో 24,686 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 247 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా...
చురుగ్గా కదులుతున్న ‘నైరుతి’
రానున్న రెండురోజులు పలు జిల్లాలో భారీ వర్షాలు
హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు గాలుల్లో అస్థిరత కారణంగా 1500 మీటర్ల...
ట్రాఫిక్ వలంటీర్ల సేవలు మరువలేనివి
ట్రాఫిక్ వలంటీర్ల శిక్షణ తరగతులు ప్రారంభం
సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాస రావు
హైదరాబాద్: ట్రాఫిక్ వలంటీర్ల సేవలు మరువలేనివని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాస రావు అన్నారు. సైబరాబాద్ పోలీసులు, ఎస్సిఎస్సి ఆధ్వర్యంలో చేపట్టిన...
ఐదుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి
మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రికి శుక్రవారం 14 మంది క్షతగాత్రులు వచ్చారని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం ఐదుగురికి బుల్లెట్ గాయాలయ్యాయన్నారు. వారిలో ఒకరు...
కడుపు మంటల్లోంచే తిరుగుబాటు
అగ్నిపథ్ కుట్రదారు ప్రధాని మోడీనే
యువత ఆందోళనలో న్యాయముంది
తక్షణమే రద్దు చేయాలి : సిపిఐ నారాయణ డిమాండ్
హైదరాబాద్ : ప్రధాని మోడీ ఇండియన్ ఆర్మీలో అగ్నిపథ్ అనే పేరుతో పథకాన్ని తెచ్చి యువతను అగ్నిగుండంలోకి...
చిన్నారులకు మధ్యాహ్నం భోజనంలో పోషక ఆహారం
ప్రభుత్వ స్కూళ్లో వారానికి మూడు రోజులు గుడ్డు
రోజు రోజుకు బడుల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
కార్పొరేట్ స్థాయిలో విద్య అందిస్తామంటున్న విద్యాశాఖ
హైదరాబాద్: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం బోజనంలో ఈఏడాది నుంచి చిన్నారులకు...
రామానంద తీర్థ సంస్థను సందర్శించిన బిసి కమిషన్
స్వయం ఉపాధి శిక్షణా కోర్సుల పరిశీలన
మన తెలంగాణ / హైదరాబాద్ : స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ శనివారం సందర్శించింది. వృత్తుల నవీకరణ, జీవన ప్రమాణాల...
మూగజీవుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్ : మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు బ్లడ్ బ్యాంక్ అండ్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం...
అగ్నిపథ్ను రద్దు చేయాలి : బోయినపల్లి వినోద్కుమార్
హైదరాబాద్ : భారత్ సైన్యంలో కొత్తగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకుని రావాలన్న నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ కోరారు. ఈ మేరకు శనివారం...
ముంబై నుంచి 410 మంది హజ్ యాత్రికుల తొలి బ్యాచ్కు జెండా ఊపిన కేంద్ర మంత్రి
1,800 మందికి పైగా ముస్లిం మహిళలు 'మెహ్రం' లేదా మగ తోడు లేకుండా హజ్కు వెళ్తున్నారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు.
ముంబై: ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ...
సికింద్రాబాద్ స్టేషన్ విధ్వంసం కేసులో 52 మంది అరెస్ట్
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేసులో కుట్ర కోణంపై దర్యాప్తు కొనసాగుతోంది. స్టేషన్ విధ్వంసం కేసులో 52 మందిని రైల్వే అరెస్ట్ చేశారు. విధ్వంసంలో పాల్గొని పారిపోయిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు....
సికింద్రాబాద్ అల్లర్లలో రూ.12కోట్ల ఆస్తినష్టం: డిఎం గుప్తా
హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్లలో రూ.12 కోట్ల ఆస్తినష్టం జరిగిందని డివిజనల్ మేనేజర్ గుప్తా వెల్లడించారు. నిన్న జరిగిన ఘటనపై డిఎం శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. రైలు ఇంజిన్లు 5, 30 బోగీలు...