Monday, April 29, 2024
Home Search

హైదరాబాద్ - search results

If you're not happy with the results, please do another search
Hyderabad is a fast developing city: Minister KTR

రూ. 40 వేల కోట్ల రాష్ట్ర ఆస్తులను అమ్మేందుకు కేంద్రం యత్నం !

  హైదరాబాద్ : ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు...
Sai Pallavi

నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సినీనటి సాయిపల్లవి

హైదరాబాద్‌:  గో సంరక్షకులను, కశ్మీర్‌ పండిట్లను ఊచకోత కోసిన ఉగ్రవాదులను ఒకే గాటిన కట్టారంటూ తనపై వస్తున్న విమర్శలపై సినీనటి సాయిపల్లవి స్పందించారు. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ వీడియో సందేశాన్ని పెట్టారు....
The solution to the Basara IIIT problem

ట్రిపుల్ ఐటి సమస్యకు పరిష్కారం

  మన తెలంగాణ/బాసర/భైంసా: బాసర ట్రిపుల్ ఐటీలో ఐదు రోజులుగా విద్యార్థులు ఆందోళన బాటపట్టడంతో శనివారం సాయంత్రం దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలు ఆందోళన చేస్తున్న...
Paddy money into farmers' accounts tomorrow

రేపు రైతుల ఖాతాల్లోకి ధాన్యం డబ్బులు

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన బకాయిలను సోమవారం సాయంత్రంలోగా చెల్లిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇప్పటివరకూ 50లక్షల మెట్రిక్ టన్నుల...

ఎన్‌పిడిసిఎల్‌లో 82 పోస్టుల భర్తీ

  మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ఎన్‌పిడిసిఎల్ పరిధిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 82 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ప్రక్రియకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను...
Secunderabad 'Agnipath' riot mastermind Aavula Subbarao arrested

సూత్రధారి సుబ్బారావు?

  మన తెలంగాణ/హైదరాబాద్/సిటీ బ్యూరో : అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లను ప్రోత్సాహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎపి ప్రకాశం జిల్లా...
Cases registered under Indian Railways Act are not likely to be withdrawn

ఆ చట్టం కింద కేసు నమోదైతే.. ఇక అంతే సంగతులు.. ఆర్మీలో ఉద్యోగం ఇక కల్ల..!!

మన తెలంగాణ/హైదరాబాద్ : భారతీయ రైల్వే చట్టం కింద నమోదైన కేసులను ఉపసంహరించే అవకాశం లేదు. ఆ కేసుల్లో చిక్కుకుంటే ఆర్మీలాంటి కీలక ఉద్యోగాలు చేసేందుకు అనర్హులుగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు...
Virata Parvam Movie Success Meet

సాయి పల్లవి గొప్పగా నటించింది

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, లేడి పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ’విరాటపర్వం’. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన...
247 covid cases reported in Telangana

కొత్తగా 247 కొవిడ్ కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 247 కొవిడ్ కేసులు నమోదుయ్యాయి. గడిచిన 24 గంటల్లో 24,686 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 247 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా...
Heavy rains for two days

చురుగ్గా కదులుతున్న ‘నైరుతి’

రానున్న రెండురోజులు పలు జిల్లాలో భారీ వర్షాలు హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు గాలుల్లో అస్థిరత కారణంగా 1500 మీటర్ల...
Traffic Volunteers Training Start by DCP Srinivasa Rao

ట్రాఫిక్ వలంటీర్ల సేవలు మరువలేనివి

ట్రాఫిక్ వలంటీర్ల శిక్షణ తరగతులు ప్రారంభం సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాస రావు హైదరాబాద్: ట్రాఫిక్ వలంటీర్ల సేవలు మరువలేనివని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాస రావు అన్నారు. సైబరాబాద్ పోలీసులు, ఎస్‌సిఎస్‌సి ఆధ్వర్యంలో చేపట్టిన...
Evening Clinics Starts at Gandhi AND Osmania Hospitals

ఐదుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి

మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రికి శుక్రవారం 14 మంది క్షతగాత్రులు వచ్చారని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం ఐదుగురికి బుల్లెట్ గాయాలయ్యాయన్నారు. వారిలో ఒకరు...
CPI Narayana demands cancellation of agneepath

కడుపు మంటల్లోంచే తిరుగుబాటు

అగ్నిపథ్ కుట్రదారు ప్రధాని మోడీనే యువత ఆందోళనలో న్యాయముంది తక్షణమే రద్దు చేయాలి : సిపిఐ నారాయణ డిమాండ్ హైదరాబాద్ : ప్రధాని మోడీ ఇండియన్ ఆర్మీలో అగ్నిపథ్ అనే పేరుతో పథకాన్ని తెచ్చి యువతను అగ్నిగుండంలోకి...
Nutritious food at lunch for children

చిన్నారులకు మధ్యాహ్నం భోజనంలో పోషక ఆహారం

ప్రభుత్వ స్కూళ్లో వారానికి మూడు రోజులు గుడ్డు రోజు రోజుకు బడుల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య కార్పొరేట్ స్థాయిలో విద్య అందిస్తామంటున్న విద్యాశాఖ హైదరాబాద్: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం బోజనంలో ఈఏడాది నుంచి చిన్నారులకు...
BC Commission visits Ramananda Tirtha rural institute

రామానంద తీర్థ సంస్థను సందర్శించిన బిసి కమిషన్

స్వయం ఉపాధి శిక్షణా కోర్సుల పరిశీలన మన తెలంగాణ / హైదరాబాద్ : స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ శనివారం సందర్శించింది. వృత్తుల నవీకరణ, జీవన ప్రమాణాల...
Blood bank for health care of dumb creatures: vinod kumar

మూగజీవుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హైదరాబాద్ : మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు బ్లడ్ బ్యాంక్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం...

అగ్నిపథ్‌ను రద్దు చేయాలి : బోయినపల్లి వినోద్‌కుమార్

  హైదరాబాద్ : భారత్ సైన్యంలో కొత్తగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకుని రావాలన్న నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కోరారు. ఈ మేరకు శనివారం...
First Haj batch from Mumbai

ముంబై నుంచి 410 మంది హజ్ యాత్రికుల తొలి బ్యాచ్‌కు జెండా ఊపిన కేంద్ర మంత్రి

1,800 మందికి పైగా ముస్లిం మహిళలు 'మెహ్రం' లేదా మగ తోడు లేకుండా హజ్‌కు వెళ్తున్నారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ముంబై: ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ...
Another person arrested in Madhapur firing case

సికింద్రాబాద్ స్టేషన్ విధ్వంసం కేసులో 52 మంది అరెస్ట్

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేసులో కుట్ర కోణంపై దర్యాప్తు కొనసాగుతోంది. స్టేషన్ విధ్వంసం కేసులో 52 మందిని రైల్వే అరెస్ట్ చేశారు. విధ్వంసంలో పాల్గొని పారిపోయిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు....
Secunderabad riots cause property damage of Rs 12 crore

సికింద్రాబాద్ అల్లర్లలో రూ.12కోట్ల ఆస్తినష్టం: డిఎం గుప్తా

హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్లలో రూ.12 కోట్ల ఆస్తినష్టం జరిగిందని డివిజనల్ మేనేజర్ గుప్తా వెల్లడించారు. నిన్న జరిగిన ఘటనపై డిఎం శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. రైలు ఇంజిన్లు 5, 30 బోగీలు...

Latest News