Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
పాఠశాలల్లో రెండవ రోజు పెరిగిన హాజరు శాతం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించిన రెండవ రోజు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. మొదటి రోజుతో పోల్చితే రెండవ రోజు 9.81 శాతం అధికంగా హాజరు నమోదైంది. మంగళవారం...
కుమారుడిని అంగన్వాడీలో చేర్పించిన కలెక్టర్
మనతెలంగాణ/ హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన కుమారుడిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. ఐసిడిఎస్ భువనగిరి ప్రాజెక్టు పరిధిలోని రాయగిరి అంగన్వాడీ ఒకటో కేంద్రంలో కుమారుడి పేరును కలెక్టర్...
ఒఆర్ఆర్ పరిధిలో కొత్తగా 2 లక్షల ఇళ్లకు తాగునీటి సరఫరా
మేడ్చల్ నియోజకవర్గంలో ఓఆర్ఆర్ ఫేజ్2 పనులకు మంత్రి కెటిఆర్ శంకుస్దాపన
ఒఆర్ఆర్ పరిధిలో తాగునీటి సమస్య ఉండదు
మన తెలంగాణ, సిటీబ్యూరో: ఔటర్ రింగ్రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామపంచాయితీలకు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు...
అడ్మిషన్ల వేటలో కార్పొరేట్ విద్యాసంస్థలు
అధ్యాపకులకు టార్గెట్ పెడుతున్న యాజమాన్యాలు
ప్రతి టీచరు 10మంది విద్యార్థులను చేర్చాలని ఆదేశాలు
టార్గెట్ చేయకుంటే ఉద్యోగం ఊడుతుందని హెచ్చరికలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో కార్పొరేట్ విద్యాసంస్దలు కొత్త ఆడ్మిషన్ల వేటలో పడ్డాయి. గడిచిన ఏడాది కంటే...
ఓరుగల్లు నిఘంటువు పునర్ముద్రణ
మన తెలంగాణా/హైదరాబాద్: వంద సంవత్సరాల క్రితమే ఓరుగల్లు నిఘంటువు వచ్చి, తెలుగు భాషా సాహిత్య చరిత్రలోనే ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుందనీ, ఆ నిఘంటువుని సాహిత్యా అకాడమీ వారు తిరిగి పునర్ముద్రించాలనీ తెలంగాణా శాసనమండలి...
పేదలకు మేలు జరగదు.. శ్రీమంతులకే ప్రయోజనం…
కేంద్ర బడ్జెట్పై రేవంత్ విసుర్లు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్తో పేదలకు మేలు జరగదని, కేవలం శ్రీమంతులకే ప్రయోజనం చేకూరుతుందని టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు...
గోల్మాల్ గోవిందం బడ్జెట్
నిర్మలా సీతారామన్ చెప్పింది శాంతిపర్వంలోని శ్లోకం ప్రవచించింది అధర్మం, ముందస్తు ఎన్నికలు అవసరం లేదు, గెలిచే మంత్రం, వ్యూహం ఉన్నాయి, 317 గొప్ప జిఒ, అన్ని ప్రాంతాలను ఈక్వలైజ్ చేస్తది, మార్చిలోగా జర్నలిస్టులకు...
ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం
నల్లజెండాలు ఎగురేస్తాం
గిరిజన, ఆదివాసీ విద్యార్థి సంఘాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : గిరిజనుల రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటనను అడ్డుకుంటామని గిరిజన,...
నిరాశామయం
ఆరోగ్యరంగాన్ని గాలికొదిలేశారు
తెలంగాణపై కేవలం వివక్షచూపడమే కాదు
రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నారు : కేంద్ర బడ్జెట్పై టిఆర్ఎస్ ఎంపిలు
బడ్జెట్పై టిఆర్ఎస్ ఎంపీల అసంతృప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్పై టిఆర్ఎస్ ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం...
టీనేజర్ల వ్యాక్సినేషన్లో హన్మకొండ జిల్లా రికార్డు
జిల్లాలో పిల్లల వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి
-అభినందనలు తెలిపిన మంత్రి హరీశ్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : టీనేజర్లకు వ్యాక్సినేషన్లో హన్మకొండ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో 15- నుంచి 17 ఏళ్ల వారికి...
పద్మశ్రీ గ్రహీతలకు ఇంటి స్థలం.. కోటి రూపాయలు
పద్మశ్రీ గ్రహీతలకు ఇంటి స్థలం.. కోటి రూపాయలు
పద్మశ్రీ సకిని రామచంద్రయ్య, కనకరాజుకు రివార్డు ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్
మనతెలంగాణ/ హైదరాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలు వాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు...
రాష్ట్రంలో ముందస్తూ ఎన్నికలు ఉండవు: సిఎం కెసిఆర్
గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి
95 నుంచి 105 సీట్లతో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటాం: సిఎం కెసిఆర్
హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తూ ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. గడువు...
ఈ బడ్జెట్తో దేశ ప్రజలకు పైసా ఉపయోగం లేదు
రాష్ట్రానికి రూపాయి ఇవ్వలేదు
బిజెపి, కేంద్రం, ప్రధాని మోదీ
తెలంగాణకు శత్రువుల వ్యవహహారిస్తున్నారు
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2022,-23 వార్షిక బడ్జెట్ ద్వారా...
హరితహారం.. సిఎం కెసిఆర్ ఆకాంక్షలకు నిలువుటద్దం
మన తెలంగాణ/హైదరాబాద్: పచ్చదనం పరిఢవిల్లాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షలకు నిలువుటద్దంగా హరితహరం నిలుస్తోంది. పచ్చదనంతో పర్యావరణ సమతుల్యతను పరిరక్షించాలన్న ఆయన ఆకాంక్షకు ప్రతిబింబంగా హరితహారం దినదిన ప్రవర్థనమానమైంది. రాష్ట్రమంతా పచ్చదనంతో కలకలాడుతోంది. ఇందుకు...
దశ, దిశాలేని కేంద్ర బడ్జెట్: మంత్రి తలసాని
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్ దశ, దిశా లేనిదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు నిరాశ ను మిగిల్చిందని ఆయన...
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొన్న రాధిక, సాయికుమార్..
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా గచ్చిబౌలి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో సినీ నటి రాధికా శరత్ కుమార్, నటుడు సాయికుమార్...
కేంద్ర బడ్జెట్ నిరాశే మిగిల్చింది: మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్: బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడుగు, బలహీన వర్గాలకు నిరాశే మిగిల్చిందని సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ బడ్జెట్ లో ఎస్సీ, మైనారిటీ,...
డిఆర్డిఎల్ డైరెక్టర్గా జిఎ శ్రీనివాసమూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్: డిఆర్డిఎల్ డైరెక్టర్గా జిఎ శ్రీనివాసమూర్తి నియమితులయ్యారు. శ్రీనివాసమూర్తి 1986లో ఆంధ్రా విశ్వ విద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో బిఈ పూర్తి చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిజిటల్ సిస్టమ్స్లో ఎంఈ...
కేంద్ర బడ్జెట్తో ప్రజలకు నిరాశ : బండ శ్రీనివాస్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలతో పాటు రైతులను, సామాన్యుల నిరాశకు గురిచేసిందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. కేంద్ర...
వార్ధా నదిపై బ్యారేజ్ నిర్మాణం: స్థలాన్ని పరిశీలించిన మంత్రి అల్లోల
కొమురంభీం అసిఫాబాద్: జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటల మండలం వీర్ధండి వద్ద వార్ధా నదిపై బ్యారేజ్ నిర్మాణం కొసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం సిఎంవో సెక్రెటరీ స్మితా సబర్వాల్ లతో కలిసి మంత్రి అల్లోల...