Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
రోజు వారీ ఉపాధి కూలీ రూ. 257
హైదరాబాద్ : ఉపాధి హామీలో రోజువారీ వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో ఉపాధి పనులు చేసేవారికి రోజు వారీ వేతనాన్ని రూ. 245 నుంచి రూ. 257కు...
రేపే సూర్యగ్రహణం…
మన తెలంగాణ/హైదరాబాద్: భారత కాలమాన ప్రకారం ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం భారతదేశములో కనిపించకపోయినా గ్రహణ స్నాన, దైవ మంత్ర జప, హోమ అనుష్ఠానం వంటి నియమాలు పాటించాల్సిందిగా ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు....
ఎపిలో కరెంట్, నీళ్లు లేవు ?
రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి...!
ఎపిలోని పరిస్థితులపై నా మిత్రులు ఆవేదన చెందారు
తాను చెప్పేది అతిశయోక్తి కాదు
తెలంగాణ గురించి తాను డబ్బా కొట్టుకోవడం లేదు
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో మంత్రి కెటిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎపి గురించి మంత్రి...
24 రోజులలో 8 మంది మృతి
యుపి యాదవ్ ఇంట్లో కరోనా కాటు
లక్నో : ఇక్కడి శివార్లలోని ఇమాలియా పూర్వ గ్రామంలో ఆ యాదవ్ కుటుంబపు సువిశాలమైన ఇల్లు నిరుడు కొవిడ్ మిగిల్చి వెళ్లిన మృత్యు భయానకానికి నిదర్శనం...
బంగారం దుకాణంలో చోరీ
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారు దుకాణంలో శుక్రవారం చోరీ జరిగింది. యజమాని దృష్టి మరిచి బంగారు గొలుసులను దుండగులు ఎత్తుకెళ్లారు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు...
ములుగు జిల్లాలో అగ్నిప్రమాద బాధితులకు సాయం
ములుగు జిల్లా అగ్ని ప్రమాద బాధితులకు నష్ట పరిహారం చెల్లింపు, వెంటనే పునరావాస చర్యలు
గిరిజన శాఖ నుంచి ఒక్కో కుటుంబానికి 40వేలు, రెవెన్యూ నుంచి 15వేల ఎక్స్ గ్రేషియా
25 కిలోల బియ్యం, 1800...
హరితహారంలో 19.50 కోట్ల మొక్కలు నాటాలి: సిఎస్
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం, దళిత...
సంపద సృష్టిస్తున్నాం… ప్రజలకు పంచుతున్నాం: కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం, దానిని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ రూ.15 లక్షలకు తక్కువగా లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు మన...
విద్యార్థి గొంతు కోసిన మరో విద్యార్థి
హైదరాబాద్: విద్యార్థి తోటి విద్యార్థి గొంతు కోసిన సంఘటన హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ప్రాంతం బాలుర గురుకుల ఐఐటి క్యాంపస్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఈ నెల 26న టిఫిన్...
క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి గురువారం...
సాగు నీటి వివక్షపై పోరాడిన విద్యాసాగర్ రావు
వలస పాలకుల స్వార్థ పాలనలో సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టుల్లో మోసం పై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు. తెలంగాణకు నీటి విషయంలో...
10 వేల మంది కార్మికుల కుటుంబాలతో మేడే వేడుక
మే 1న హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల (24 క్రాఫ్ట్)తో కలిసి మేడే ఉత్సవాలు నిర్వహించేందుకు ఫిలిం ఫెడరేషన్ ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన...
ఫౌల్ట్రీ ఫెడరేషన్ నేత సుందరనాయుడు కన్నుమూత
మనతెలంగాణ/హైదరాబాద్: ఫౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు ఉప్పలపాటి సుందరనాయుడు (85) గురువారం నాడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణాల వల్ల బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.
బాలాజీ హేచరీస్...
మాడభూషి శ్రీధర్కు వినోద్కుమార్ పరామర్శ
మనతెలంగాణ/ హైదరాబాద్ : అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్ట్, లా ప్రొఫెసర్, ఆర్టిఐ మాజీ కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి...
మే 1న చెన్నైలో బిసి ఉద్యోగుల జాతీయ సదస్సు
మనతెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కులగణన చేపట్టాలని, బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మే- 1న చెన్నైలో బిసి ఉద్యోగుల జాతీయ స్థాయి సమావేశం...
80 మంది మందిబాబులకు జరిమానా
హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులకు నగర మూడవ మెట్రోపాలిటన్ జడ్జి జ్యోతిర్మయి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. నగరంలోని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై స్పెషల్...
ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ...
ఈ ఏడాది 5లక్షల ఎకరాల్లో ఆయల్పామ్ సాగు
సమీక్షలో సీఎస్ సోమేష్శ్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ పంట సాగుకు కోసం రూపొందించిన లక్ష్యాలను...
అటవీశాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు
టాస్క్ఫోర్స్, వర్కింగ్ గ్రూప్లో రాష్ట్ర పిసిసిఎఫ్కు చోటు
మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ అటవీ విధానం , అటవీ పరిరక్షణ చట్టం -1980కి అవసరమైన మార్పులు, ఆగ్రో ఫారెస్ట్రీకి ప్రోత్సాహం, అడవుల బయట పచ్చదనం...
పకడ్బంధీగా టెన్త్, ఇంటర్ పరీక్షలు
కొవిడ్ ప్రమాణాలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలి
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి
జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్
మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే నెలలో జరగనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను పకడ్బంధీగా...