Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
10 వేల మంది బూత్ కమిటీ అధ్యక్షులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్
రంగారెడ్డి జిల్లా నేతలతోనూ ప్రత్యేకంగా భేటీ అయిన బండి సంజయ్
అమిత్ షా సభ విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : “భారతీయ జనతా పార్టీకి అసలు సిసలైన బాస్ లు మీరే......
దేశంలో వేగంగా పట్టణీకీకరణ చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజ
పట్టణాల్లోని పౌరుల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు...
సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం శ్రమిస్తా
రాష్ట్ర మున్సిపల్ చైర్పర్సన్ల ఛాంబర్ చైర్మన్ వెన్రెడ్డి రాజు
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో వేగంగా...
కమాండ్ కంట్రోల్తో పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం: హోంమంత్రి మహమూద్ ఆలీ
మనతెలంగాణ/హైదరాబాద్: విదేశీ టెక్నాలజీతో ఏర్పాటవుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని హోంమంత్రి మహమూద్ ఆలీ పేర్కొన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్...
ఆర్టీసిలో ఇంధన పొదుపుపై అసత్య కథనాలు మానుకోండి: సజ్జనార్
ఆర్టీసిలో ఇంధన పొదుపు చాలా కాలం నుంచి కొనసాగుతుంది
దీనిపై అసత్య కథనాలు మానుకోండి
ఆర్టీసి ఎండి, విసి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్టీసిలో ఇంధన పొదుపు చాలా కాలం నుంచి కొనసాగుతుందని, దీనిపై కొందరు అసత్య కథనాలను...
31 నుంచి ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 31 నుంచి ఒపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 నుంచి జూన్ 18 వరకు ఒపెన్ ఇంటర్ పరీక్షలు జరుగనుండగా,...
ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడటం అత్యంత దారుణం
నిజానిజాలు నిగ్గు తేల్చి బాధ్యులను కఠినంగా శిక్షించాలి
ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : కార్పొరేట్ విద్యాసంస్థలు తమ స్వలాభం కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి నీతిమాలిన...
బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేవేందర్
మనతెలంగాణ/ హైదరాబాద్: రాజ్యాధికారం కోసం బిసిలు సంఘటితంగా ముందుకుసాగాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. మంగళవారం బిసిభవన్లో జరిగిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కొత్తపేట్కు చెందిన దేవనక...
రేపు తమిళనాడులో రాష్ట్ర బిసి కమిషన్ పర్యటన
మనతెలంగాణ/ హైదరాబాద్ : వెనుకబడిన కులాల సంక్షేమం, రిజర్వేషన్ల అధ్యయనం కోసం తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రాష్ట్ర బిసి కమిషన్ బృందం పర్యటించనున్నది. మూడు రాష్ట్రాల అధ్యయనంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర...
ఐఎఫ్ఎస్ అధికారులకు పదోన్నతి
1990 బ్యాచ్ ఇద్దరికి పిసిసిఎఫ్, 2004 బ్యాచ్ ముగ్గురికి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్
మనతెలంగాణ/ హైదరాబాద్ : సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర...
తల్లీ, పిల్లల కోసం ‘బేబీ బెర్త్’….
అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వేశాఖ
త్వరలోనే అన్ని రైళ్లలో బెర్త్ల ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రైలులో ప్రయాణించే తల్లీ, పిల్లల కోసం రైల్వే శాఖ సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది. అందులో భాగంగా చిన్న పిల్లలు పడుకోవడానికి ప్రత్యేకంగా...
కొండెక్కిన కోడి.. కిలో రూ.300
మటన్ కూడా పైపైకి, నాన్ వెజ్ ప్రియులకు చుక్కలు..
మన తెలంగాణ/హైదరాబాద్ : నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారు ఉండరు..? ఎవరో ఒకరిద్దరూ తప్ప అంతా ఇష్టంగా లాగించేస్తారు. కరోనా వల్ల మాంసాహారానికి...
మాదిగ సామాజిక వర్గం పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్
మాదిగ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (మిక్కీ) వెబ్ సైట్ ఆవిష్కరణ
మనతెలంగాణ/ హైదరాబాద్ : మాదిగ సామాజిక వర్గం గొప్ప పారిశ్రామికవేత్తలుగా...
పారిశుద్ధ్య కార్మికులకు గంట పనిబారం తగ్గింపు
ఎండల ప్రభావంతో మధ్యాహ్నాం 12 వరకే విధులు
హైదరాబాద్: జిహెచ్ఎంసిలో హెల్త్ అండ్ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు పని వేళాల్లో నుంచి 1గంట సమయాన్ని మినహాయింపు ఇచ్చారు. మే...
తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రెండు రాష్ట్రాల్లోనూ భానుడి భగభగ
అవసరమయితేనే జనాలు బయటకు రావాలి
తెలుగు -రాష్ట్రాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ల జారీ
ఈనెల రెండోవారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి
వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్: ఇళ్ల నుంచి బయటకు వెళ్తున్నారా అయితే...
తెలంగాణపై ‘అసని తుఫాను’ ప్రభావం
రానున్న మూడురోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
గంటకు 30 నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులు
హైదరాబాద్: ‘అసని తుఫాను’ ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని...
బంజారాహిల్స్లో హత్య
హైదరాబాద్: మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేసిన సంఘటన నగరంలోని బంజారాహిల్స్లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నగరానికి చెందిన అబ్దుల్ ఒమర్, అమీర్ సోఫా తయారీ పనిచేస్తున్నారు. ఇద్దరు...
ఫలక్నుమాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం…
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ ఫలక్నుమాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఇంక్యుబేటర్ లో పెట్టి వదిలేయడంతో వేడికి ఇద్దరు శిశువులు మృతిచెందారు. ఇద్దరు శిశువుల ఛాతీ భాగంలో కాలిన గాయాలు ఉన్నాయి. ఉదయం...
తెలంగాణలో మూడు రోజులపాటు ఉరుముులు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు!
హైదరాబాద్: తెలంగాణలో రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఖమ్మం, నల్గొండ,...
మారుమూల అటవీ ఆవాసాలకు తక్షణ విద్యుత్ సదుపాయం
హైదరాబాద్: మారుమూల అటవీ ప్రాంతాలకు కూడా విద్యుత్ సదుపాయం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు వేగంగా అనుమతులు ఇవ్వటం, తక్షణం పనులు చేపట్టాలని అరణ్య భవన్ లో జరిగిన సమావేశంలో అటవీ, గిరిజన...
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్రమంత్రులు తన్నీరు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం పర్యటిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల ఐసియూను మంత్రి హరీశ్ ప్రారంభించారు. 150 పడకల ఆస్పత్రి విస్తరణ వార్డుకు...