Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
మూలాలు బయటపడేనా?
గత వర్షాకాల పార్లమెంటు సమావేశాలను కుదిపి వేసిన పెగాసస్ స్మార్ట్ ఫోన్ నిఘా వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ లోకూర్ కమిషన్ దర్యాప్తును సుప్రీంకోర్టు నిలిపివేసింది. లోకూర్ కమిషన్ తన...
సేనానికి అంతిమ సెల్యూట్
తొలి సిడిఎస్ బిపిన్ రావత్ దంపతులకు ఢిల్లీ బ్రార్ స్క్వేర్ శ్మశానంలో సైనిక
లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు, 17 శతఘ్నలతో గౌరవ వందనం
రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, త్రివిధ దళాధిపతులు సహా పలువురు...
కూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్… 13కు చేరిన మృతులు
చెన్నై: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ తమిళనాడులో కూనూర్ సమీపంలోని నీలగిరి కొండల్లో కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. ఈ ప్రమాద సమయంలో హెలికాఫ్టర్ లో...
కూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్: 11మంది సజీవదహనం
చెన్నై: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ తమిళనాడులో కూనూర్ సమీపంలోని నీలగిరి కొండల్లో కుప్పకూలిన ఘటనలో 11 మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో హెలికాఫ్టర్...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇకలేరు
గతకొంతకాలంగా అనారోగ్యం, 88ఏళ్ల జీవితకాలంలో 60ఏళ్లకుపైగా రాజకీయాల్లో విశిష్ట పదవులు అలంకరించిన ఘనత, ఉమ్మడి ఎపిలో ఎంఎల్సిగా, ఎంఎల్ఎగా, ఎంపిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆర్థికమంత్రిగా...
కాంగ్రెస్ సిద్ధాంతాలే శ్వాసగా, ధ్యాసగా పనిచేసిన రోశయ్య..
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కురువృద్ధ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం పట్ల కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవించినంతకాలం కాంగ్రెస్ సిద్ధాంతాలే శ్వాసగా, ధ్యాసగా...
మమత దూకుడు!
పురాతన భవనాల పునాదులు గట్టిగా వుంటాయి. అవి మళ్లీ పుంజుకొనే అవకాశాలు లేకపోలేదని తెలిసి కూడా వాటిని కూల్చివేయాలనుకుంటున్న వారు అవి లేని లోటును తీర్చగల సత్తా వున్నవారేనా అని ప్రజలు ఆలోచించకుండా...
కాంగ్రెస్ను దూరం పెట్టేందుకు మమత, పవార్ యత్నం
దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్య
ముంబై: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సిపి అధ్యక్షుడు శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్...
ధరల పెరుగుదలపై డిసెంబర్ 12న ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ
ప్రసంగించనున్న సోనియా, రాహుల్
న్యూఢిల్లీ: ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై ప్రజలను చైతన్యపరచడానికి చేపడుతున్న ప్రచారంలో భాగంగా డిసెంబర్ 12న ఢిల్లీలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రసంగించనున్నారు. ధరల పెరుగుదలకు...
అప్పుడే పాక్కు గట్టిగా బుద్ధి చెప్పుండాల్సింది
26/9 ముంబయి దాడులపై మనీష్ తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ...
కాంగ్రెస్లో ఈటల చిచ్చు
భట్టిపై కెసి వేణుగోపాల్ సీరియస్, సమన్వయలోపమే హుజూరాబాద్లో కాంగ్రెస్ ఓటమికి కారణం : పొన్నం, పార్టీ సంప్రదాయ ఓటు ఏమైంది? : విహెచ్, అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడంపై ప్రశ్నించిన ఉత్తమ్
జగ్గారెడ్డిని ఆహ్వానించకపోవడంపై...
ఇక సత్తా చూపిస్తా
సోనియా, రాహుల్, విహెచ్ లాంటి వారినే గౌరవిస్తా
నాడు సోనియాను దెయ్యం అన్నవారికి నేడు దేవతా
ఆదివారం నుంచి ఎల్లారెడ్డితో ప్రారంభించి ఉద్యమం నడుపుతా
రేవంత్పై పరోక్షంగా నిప్పులు గక్కిన కోమటిరెడ్డి
నాడు వాళ్లకు...
రాజీనామాను వెనక్కి తీసుకున్న పంజాబ్ పిసిసి చీఫ్ సిద్ధు
న్యూఢిల్లీ: నవజోత్సింగ్ సిద్ధు పంజాబ్ పిసిసి అధ్యక్ష పదవికి ఇచ్చిన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. అయితే, ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్గా కొత్త వ్యక్తిని నియమించిన తర్వాతే పార్టీ ఆఫీస్కు వెళ్తానని సిద్ధు...
కాంగ్రెస్లో కాక
రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టి మధ్యలోనే వెళ్లిపోయిన జానా
భట్టిపై రేణుక ఆగ్రహం, గుణపాఠం నేర్చుకోవాలన్న విహెచ్
రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టి మధ్యలోనే వెళ్లిపోయిన జానారెడ్డి
భట్టిపై రేణుక ఆగ్రహం, ఓటములపై గుణపాఠం నేర్చుకోవాలి:...
అమరీందర్ కొత్త పార్టీ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’
కాంగ్రెస్కు అధికారికంగా రాజీనామా చేసిన కెప్టెన్
మీ ప్రవర్తన నన్ను తీవ్రంగా బాధించిందంటూ సోనియాకు లేఖ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. అంతేకాదు తాను...
పెగాసస్పై స్వతంత్ర దర్యాప్తు కమిటీ
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్ పర్యవేక్షణలో ముగ్గురు ఉన్నతస్థాయి నిపుణలతో స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై ముగ్గురు నిపుణులతో...
ఉత్తరాఖండ్ లో భారీ వరదలు…. 52 మంది మృతి
వరదల అనంతర సమస్యలతో
ఉత్తరాఖండ్ సతమతం
రోడ్లు, విద్యుత్, కమ్యూనికేషన్ పునరుద్ధరణకు మరికొన్ని రోజులు
52కు చేరిన మృతులు, 5 మంది గల్లంతు
డెహ్రాడూన్: వర్షాలు, వరదల అనంతర సమస్యలతో ఉత్తరాఖండ్ సతమతమవుతోంది. బుధవారం ఉదయానికి ఆ రాష్ట్రంలో...
ఫుల్టైమ్ ప్రెసిడెంట్ను నేనే
నేను చురుగ్గానే పని చేస్తున్నా
మీడియా ద్వారా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు
సిడబ్లుసి సమావేశంలో జి23 నేతలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చురకలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ను పూర్తిగా ప్రక్షాళన చేయాలంటున్న నేతలకు ఆ పార్టీ...
కాంగ్రెస్లో కదలిక
ఈ నెల 16న సిడబ్లుసి భేటీ
నాయకత్వం ....అంతర్గతంపై నజర్
అసెంబ్లీ ఎన్నికలపై విశ్లేషణ?
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార కార్యవర్గం అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్యుసి) సమావేశం ఈ నెల...
లఖింపూర్ ఘటనను కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది: బిజెపి
న్యూఢిల్లీ: లఖింపూర్ఖేరీ విషాద ఘటనను కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తోందని బిజెపి విమర్శించింది. బాధ్యతారాహిత్యానికి రాహుల్గాంధీ మరో పేరని బిజెపి అధికార ప్రతినిధి సంబిత్పాత్ర విమర్శించారు. ప్రతి అంశంపైనా హింసను...