Friday, May 10, 2024

లఖింపూర్ ఘటనను కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది: బిజెపి

- Advertisement -
- Advertisement -

Congress politicizes Lakhimpur incident: BJP

న్యూఢిల్లీ: లఖింపూర్‌ఖేరీ విషాద ఘటనను కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తోందని బిజెపి విమర్శించింది. బాధ్యతారాహిత్యానికి రాహుల్‌గాంధీ మరో పేరని బిజెపి అధికార ప్రతినిధి సంబిత్‌పాత్ర విమర్శించారు. ప్రతి అంశంపైనా హింసను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని ఆయన అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం శాంతి,భద్రతలకు ప్రాధాన్యత ఇస్తున్నందునే, ప్రతిపక్ష నేతలను లఖింపూర్‌ఖేరీకి వెళ్లకుండా అడ్డుకున్నదని ఆయన సమర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News