Thursday, May 2, 2024

మహారాష్ట్రలో దారుణం..

- Advertisement -
- Advertisement -

Case Against Headmaster For Molesting Class 5 Student

చంద్రపూర్: మహారాష్ట్రలో ఐదో తరగతి చదివే బాలికపై ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లైంగికదాడికి పాల్పడ్దాడు. చంద్రపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. జరిగిన ఘటన గురించి బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం పాఠశాలను తిరిగి తెరవగా, మొదటిరోజే ఈ దారుణానికి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. తరగతి గది నుంచి మిగతా విద్యార్థులను బయటకు పంపిన హెడ్‌మాస్టర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసేందుకు యత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News