Home Search
మమతా బెనర్జీ - search results
If you're not happy with the results, please do another search
‘ఇండియా’ను ఎదుర్కొనే ధైర్యం ఎన్డిఎకు ఉందా?: మమత
బెంగళూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే ఏకైక లక్ష్యంగా నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశం మంగళవారం ముగిసింది. బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో మొత్తం 26 పార్టీల...
జాతీయ రాజకీయ వేడి
ఢిల్లీ ఆర్డినెన్స్ను పార్లమెంటులో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ప్రకటించడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి దానికి మధ్య ఇంత వరకు కొనసాగిన అఖాతం పూడిపోయింది. బెంగళూరులో సోమవారం మొదలైన ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి...
బల ప్రదర్శన..
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న నేపథ్యంలో అధికార ఎన్డిఎ, ప్రతిపక్ష పార్టీలు వచ్చే వారం మొదట్లో బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఎన్డిఎ మంగళవారం ఎన్డిఎ మెగా మీట్ను ఏర్పాటు చేయగా,...
బెంగాల్ ఎన్నికలు రక్తసిక్తం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు యుద్ధ...
జులై 13-14 తేదీలలో బెంగళూరులో ప్రతిపక్షాల రెండవ ఐక్య సమావేశం
ముంబై: వచ్చే లోక్సభ ఎన్నికల్లో సమైక్యంగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్న లక్షంతో ఏర్పాటు చేస్తున్న బిజెపియేతర ప్రతిపక్షాల రెండవ సమావేశం జులై 13--14 తేదీలలో బెంగళూరులో జరగనున్నది. గతంలో నిర్ణయించినట్లు సిమ్లాలో...
తెలంగాణ మోడ్ల్ అంటే సమగ్ర అభివృద్ధి : కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ మోడ్ల్ అంటే సమ్మిళిత, సమగ్ర, సమతూకంతో కూడిన తెలంగాణ అభివృద్ధి నమూనా అనీ, వ్చ్చే ఏడాది జ్రిగే ఎన్నిక్ల్లో విజ్యం సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి ఇది ఎంతో...
తొలి అడుగు
భారతీయ జనతా పార్టీని దేశాధికారం నుంచి తొలగించాలనే దీక్షతో 15 ప్రతిపక్షాలు కలిసికట్టుగా పాట్నా వేదిక మీదికి రావడం విశేష పరిణామమే. చివరికి ఏమి జరగనున్నప్పటికీ ప్రస్తుతానికైతే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్...
వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడుతాం
పాట్నా: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి తమ విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలని దేశంలోని 17 ప్రధాన పార్టీలు నిర్ణయించాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా 17 రాజకీయ పార్టీలు...
ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు: స్టాలిన్
పాట్నా: పాట్నాలో జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశంలో ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిలబెట్టే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాబోయే లోక్సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి ప్రజాస్వామ్య శక్తులను బలోపేతం చేయడం గురించి...
ఓట్ల కోసం హనుమంతుడిని కూడా వదల్లేదు
న్యూఢిల్లీ: దేశంలో బిజెపి విద్వేష రాజకీయాలు చేస్తోందని లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఓట్ల కోసం హిందూ, ముస్లింల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని లాలూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటక ఎన్నికల్లో హనుమంతుడి...
ప్రతిపక్షాల పాట్నా సమావేశం ముగింపు..తదుపరి సమావేశం సిమ్లాలో
పాట్నా: వచ్చే లోక్సభ ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నిటినీ సమైక్యం చేసేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా శుక్రవారం ఉదయం పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఐక్యతా సమావేశంసాయంత్రానికి ముగిసింది....
‘మిషన్ 2024’ దిశగా మరో ముందడుగు
పాట్నా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ను ఎదుర్కొనేందుకు వ్యూహ రచనను రూపొందించేందుకు ప్రతిపక్షాలు శుక్రవారం ఇక్కడ సమావేశం కానున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ...
లాలూతో మమత భేటీ
హైదరాబాద్: శుక్రవారం జరగబోయే ప్రతిపక్షాల సమావేశాల్లో పాల్గొనడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే పాట్నా చేరుకున్నారు. ఆమె వెంట ఆమె మేనల్లుడు,ఎంపి అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు. గురువారం సాయంత్రం...
హింసాయుత పంచాయతీ!
ఎన్నికలు జరపడమంటే హింసకు లైసెన్సు ఇచ్చినట్టు కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న బెంగాల్ పంచాయతీ ఎన్నికల హింసపై విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్య ప్రజాస్వామ్య చరిత్రలోనే ప్రముఖంగా నిలిచిపోతుంది. ఎన్నికలలో గెలిచి...
ప్రతిపక్షాల సమావేశ ఏర్పాట్లలో నితీశ్ కుమార్ బిజీ బిజీ
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో జూన్ 23న జరగనున్న 17 ప్రతిపక్ష పార్టీల మెగా సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లును బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
సమావేశానికి వచ్చే విఐపిలు బసచేయనున్న రాష్ట్ర...
మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి అరెస్టు
చెన్నై: మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి, డిఎంకె నేత సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయంతోపాటు చెన్నై లోని నివాసంలో...
మోడీజీ..ఇతరులకు చెప్పే ముందు మీరు పాటించండి: టిఎంసి
కోల్కత: పశ్చిమ బెంగాల్లో వారసత్వ రాజకీయాలు అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భారీ కుంభకోణానికి దారితీస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్...
2024కు ప్రతిపక్ష వేదిక సాధ్యమా!
2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపిని గద్దె దించడం కోసం ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్షాల భేటీని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏర్పాటు చేశారు. ఇది ప్రాథమిక భేటీ అయినప్పటికీ...
బీజేపీ వ్యతిరేక మహాకూటమికి నేషనల్ కాన్ఫరెన్స్ దూరం?
రాజౌరీ/జమ్ము: వచ్చే సాధారణ ఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలతో ఏర్పాటవుతున్న మహాకూటమికి నేషనల్ కాన్ఫరెన్స్ దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈమేరకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి)ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా శనివారం సంకేతాలు...
2024లో ఐక్య ప్రతిపక్షంతో అద్భుతం: శత్రుఘ్న సిన్హా
పాట్నా: వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలలో సమైక్య ప్రతిపక్షం అద్భులు చేయగలదని తృనమూల్ కాంగ్రెస్ ఎంపి శత్రుఘ్న సిన్హా ధీమా వ్యక్తం చేశారు. తన స్వస్థలానికి శుక్రవారం వచ్చిన సిన్హా విలేకరులతో...